Karimnagar
వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. మే 8వ తేదీ బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేములవాడ ఆలయాన
Read Moreఉపాధి కూలీల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
మెట్ పల్లి, వెలుగు: ఉపాధి కూలీలకు వచ్చే జీతాన్ని పెంచి వారి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోందని కోరుట్ల కాంగ్రెస్ ఇన్&zwnj
Read Moreకాంగ్రెస్లోకి భారీగా చేరికలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన క
Read Moreవర్షం కారణంగా ఎప్సెట్ ఎగ్జామ్ ఆలస్యం.. పేరెంట్స్ ఆందోళన
తిమ్మాపూర్, వెలుగు: ఈదురు గాలులు, వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ఎప్సెట్ ఆలస్యం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో
Read Moreఅప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
శంకరపట్నం, వీణవంక, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబల్పూర్ గ్రామాన
Read Moreగాలివాన బీభత్సం..కొనుగోలు సెంటర్లలో తడిచిన వడ్లు..
నేలకూలిన కరెంట్ స్తంభాలు, రోడ్లపై కూలిన చెట్లు కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వీచిన ఈదురుగాలులు,
Read Moreసీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దు
వర్షం కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన కొనసాగనుంది. &
Read Moreవేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం
ప్రధాని నరేంద్ర మోదీ రేపు అనగా మే 08వ తేదీ బుధవారం రోజున వేములవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివార
Read Moreబండి సంజయ్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరా
Read Moreపీఎం పర్యటనకు పటిష్ట బందోబస్త్
వేములవాడ, వెలుగు: ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ వేములవాడ పర్యటన సందర్భంగా 1200 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖ
Read Moreవెల్గటూర్ లో 47.1 డిగ్రీలు
జగిత్యాలలో భానుడి ప్రతాపం జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్&z
Read Moreపెద్దపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, ఎంపీగా గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తాడని రామగుండం ఎమ్మెల్యే
Read Moreవంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు
Read More












