
Karimnagar
వంశీకృష్ణ మీద గెలవలేక కొప్పుల ఈశ్వర్ చిల్లర రాజకీయాలు
ధర్మారం,వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీద గెలవలేకనే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిల్లర, సానుభూతి రాజకీయాలను నడుపుతున
Read Moreరాములోరికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునిపల్లి, సుద్దాల గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ
Read Moreసీతారాముల కల్యాణ వైభోగం
ఉమ్మడి జిల్లాలో బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన పండుగ శోభ కనిపించించి. రాములోరి ఆలయాలు రామనామంతో మర్మోగాయి. వివిధ ఆలయాల్
Read Moreకిమ్స్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్స్
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ఫుడ్ సైన్స్ విద్యార్థ
Read Moreసెస్లో కరెంట్ పోళ్ల లెక్క తేలట్లే.. మాయమైన 10,800 కరెంట్ స్తంభాలు
రూ.3కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణ 2016 నుంచి అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఆఫీసర్లు రాజన్న సిరిసిల్ల,వెలుగు: సిరిసిల
Read Moreసోమవారం బీఆర్ఎస్కు మూకుమ్మడి రాజీనామా
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, లీడర్లు సోమవారం మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్
Read Moreబొంకూర్ గ్రామాంలో వేంకటేశ్వరస్వామికి అడ్లూరి, వంశీకృష్ణ పూజలు
గొల్లపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల– బొంకూర్ గ్రామాల శివారులోని వేంకటేశ్వర స్వామిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూర
Read Moreజడ్పీహెచ్ఎస్లో టీచర్ల జీతాల రికవరీ పేరిట నిధుల గోల్ మాల్
ఎల్ఎండీ స్కూల్ కాంప్లెక్స్ లో లీవులో ఉన్న టీచర్లకు శాలరీ బిల్లులు జీతం క్రెడిట్ అయ్యాక రికవరీ పేరిట వసూళ్లు రూ.10లక్షలు ట్రెజరీలో చెల్లిం
Read MoreSri Rama Navami : రాజన్న సన్నిధిలో.. రాములోరి కల్యాణం
రామనవమికి వైష్ణవాలయాల్లో సీతారాముల కల్యాణం చేయడం మామూలే. కానీ.. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా శివుడి సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి పెండ్లి చేస్తారు.
Read Moreచేనేత రంగాన్ని కాపాడండి..కాటన్ ని ప్రోత్సహించండి:మంత్రి పొన్నం
తెలంగాణలో చేనేత రంగాన్ని కాపాడాలని.. కాటన్ ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఏప్రిల్ 15వ తేదీ సోమవారం చేనేత రంగాన్ని కాపాడ
Read Moreబీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తరు : కె.రమ
గోదావరిఖని, వెలుగు: రాబోయే పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని సీపీఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర
Read Moreకొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రావొద్దు : డీఆర్డీవో శ్రీధర్
గంగాధర, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు కల్పించాలని డీఆర్డీవో శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గంగాధర మండలం మధు
Read Moreపెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం
పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. రెండు కుటుంబాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారితీశాయి. ప్రత్యర్థి కుటుంబంపై కక్షగట్టిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్
Read More