కిమ్స్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్స్

 కిమ్స్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్స్

కరీంనగర్ సిటీ, వెలుగు:  కరీంనగర్  కిమ్స్ డిగ్రీ అండ్‌‌‌‌‌‌‌‌ పీజీ కాలేజీ  ఫుడ్ సైన్స్ విద్యార్థులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వివిధ కంపెనీల్లో ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్ పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్లను మంగళవారం స్కూల్​లో జరిగిన కార్యక్రమంలో కిమ్స్ విద్యాసంస్థల వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్  పెరియాల సాకేత్‌‌‌‌‌‌‌‌ రామారావు విద్యార్థులకు అందజేశారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ  ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏటా వివిధ కంపెనీ లు, హాస్పిటళ్లలో ఇంటర్న్​షిప్స్ ఇప్పిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ అర్జున్ రావు, హెచ్‌‌‌‌‌‌‌‌వోడీ మహేశ్, లెక్చరర్స్‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు .