Karimnagar
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 17.97లక్షల ఓటర్లు
కరీంనగర్ టౌన్,వెలుగు : అభ్యర్థులు, ప్రజల సహకారంతో ఎంపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కల
Read Moreబీజేపీని మళ్లీ గెలిపిస్తే సింగరేణిని అమ్మేస్తారు
గోదావరిఖని, వెలుగు : కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణిని పెట్టుబడిదారులకు అమ్మేస్తారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్&zwnj
Read Moreప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తాం
పెద్దపల్లి, వెలుగు : ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్
Read Moreపది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం
కొత్తపల్లి : పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు 135 మంది10 జీపీఏ సాధించి రాష్ట్రస్థాయిలో జయకేతనం ఎగరేసినట్లు ఆ స్కూల్ చైర్మన్ నరేందర్ రెడ్డి వ
Read Moreకరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అఫిడవిట్లో వేరొకరి భూమిని తన భూమిగా చూపించారని , దీనిపై ఎలక్షన్ కమిష
Read Moreబీఆర్ఎస్ అంటే బ్రిటిష్ రాష్ట్ర సమితి : మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
కార్మిక నాయకుడిగా చెప్పుకునే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామగుండం ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాక
Read Moreచందుర్తి పీఎస్ గోడ దూకి నిందితుడు పరార్ .. బాత్రూంకు తీసుకెళ్లగా ఘటన
చందుర్తి, వెలుగు : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఓ నిందితుడు చందుర్తి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం గర్శక
Read Moreరేవంతన్నా..నా గుండుతో నీకేం పని?
ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పు: బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి తన గుండు గురించి పక్కనప
Read Moreగుజరాత్కు బంగారు గుడ్డు.. తెలంగాణకు గాడిద గుడ్డు : సీఎం రేవంత్
మోదీ పదేండ్లలో తెలంగాణకు ఇచ్చిందేం లేదు: సీఎం రేవంత్ బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై సర్జికల్ స్ట్రైక్స్
Read Moreతెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ప్రధానిగా ఉండి తెలంగాణకు మోదీ ఇచ్చందేమి లేదన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని వి
Read Moreజగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం .. కోళ్లు, పశువులపై దాడి
జగిత్యాల జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దాడి చేస్తున్నాయి. కుక్కల దాడుల వల్ల వీధుల్లో చిన్నారు
Read Moreరోజువారి కూలీ రూ. 400కు పెంచుతాం : ఎమ్మెల్యే విజయ రమణారావు
స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. తెల్ల రే
Read More












