మెట్ పల్లి, వెలుగు: టెట్తో సంబంధం లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గాదే నర్సింగరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మెట్పల్లి పట్టణంలో పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ ఆవిర్భావం నుంచి టీచర్ల సమస్యల కోసం పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ రాష్ట్ర ప్రతినిధి రాజు జాదవ్, సభ్యులు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు డాక్టర్ ముత్యపు నాగన్న, మహేశ్ కుమార్, యాదగిరి, సంతోష్, వేణు, రాజేంద్ర ప్రసాద్, సురేశ్, రాజ్ జాదవ్ పాల్గొన్నారు.
టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇయ్యాలే : గాదే నర్సింగరావు
- కరీంనగర్
- April 10, 2024
లేటెస్ట్
- కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- 2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
- కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?
- Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్
- Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు