Karimnagar
కరీంనగర్లో ఐటీ టవర్.. 80% ఉద్యోగాలు స్థానికులకే
ఈ నెల 18వ తేదీన కరీంనగర్ లో ఐటీ టవర్ ప్రారంభం కానుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ టవర్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంద
Read Moreటాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ..ఐదుగురు మృతి
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాల వద్ద శనివారం(నిన్న) రాత్రి టాటాఏస్ వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగ
Read Moreప్రేమ విఫలమైందని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను ఉంటున్న హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్ ఫెయిల్ అయిందన్న బాధలో అతడు ఈ పని చేసినట్లుగా పోలీసులు అనుమానిస్
Read Moreకరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ప్రమాణం
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైంది. TRS పార్టీకి చెందిన 33వ డివిజన్ కార్పొరేటర్ సునీల్ రావు మేయర్ గా, 37వ డివిజన్ కార్పొరేటర్
Read Moreకరీంనగర్ కార్పోరేషన్ కూడా టీఆర్ఎస్కే
కరీంనగర్ కార్పోరేషన్ లో టీఆర్ఎస్ దూసుకెళ్లింది. ఉత్కంఠ పోరులో ఏకంగా 33 సీట్లలో గులాబీ అభ్యర్థులు సత్తా చాటారు. బీజేపీ విషయానికొస్తే 13 సీట్లు గెలుచుకు
Read Moreకొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా 20, 37 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 58 డ
Read Moreఫోన్ మాట్లాడుతు కారు డైవింగ్: కాలువలోపడి ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి SRSP కాకతీయ కాలువలో పడి దంపతులిద్దరు చనిపోయారు. వీరిని పెద్దపల్లి జి
Read Moreకరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 62.19% పోలింగ్
కరీంనగర్ మున్పిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 60 డివిజన్ లు ఉండగా 2 డివిజన్లలో TRS అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన 58 డివిజన
Read Moreమంత్రిగా తొలిసారి ఓటు వేశా
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సం
Read Moreఓటు హక్కు వినియోగించుకున్న లీడర్లు
తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న అమ్మాయి ఓటు వేసిన దివ్యంగుడు
Read Moreకరీంనగర్ లో కొనసాగుతున్న పోలింగ్
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. అటు మాజీ ఎంపీ వినోద్ తో పాటు…మున్స
Read Moreకరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం
అడ్డుకోబోయిన బీజేపీ లీడర్ టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో తీవ్రగాయాలు కరీంనగర్టౌన్, వెలుగు: ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అడ్డుకున్న బీజేపీ లీడర్పై టీఆర
Read More












