KCR
గుట్టుగా సంగమేశ్వరం కడ్తున్నరు
దగ్గరలోని గుట్టల నుంచి రోజు వందల టిప్పర్ల మట్టి తరలింపు నాలుగైదు మీటర్ల ఎత్తులో మట్టి పోసి చదును మీడియాను ఆ ఏరియాలోకి రానివ్వని ఏపీ అధికారులు అన్ని
Read Moreప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటి
ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా మోడీతో సమావేశమైన కేసీఆర్..రాష్ట్రాభివృద్ధి, నిధులు, వరద సాయంపై చర్చించారు. మూడు రోజుల ఢ
Read Moreబీజేపీపై యుద్ధమంటే..ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టడమేనా?
బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ పై యుద్ధమంటే… ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టడమేనా అని కేసీఆర్ ను ప్రశ్
Read Moreఅప్పుడు దుబ్బాక, హైదరాబాద్.. ఇప్పుడు ఓరుగల్లు
మూడో అడుగు ఓరుగల్లే దుబ్బాక, హైదరాబాద్లో మొదటి రెండడుగులు పడ్డయ్ వరంగల్, జనగామ, సూర్యాపేట టూర్లో కిషన్రెడ్డి మోడీది అవినీతి లేని పాలన.. కేసీఆర్
Read Moreకుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జనగామ జిల్లా: తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. అందుకే మార్పు కోరుకుంటున్నారని కేం
Read Moreసారు మారిండా..? రొటీన్కు భిన్నంగా సిద్దిపేటలో కేసీఆర్ స్పీచ్
రాజకీయ విమర్శలు లేకుండా సాగిన ప్రసంగం సొంత పార్టీ నేతలను ఇంప్రెస్ చేసే ప్రయత్నం వేదిక మీదున్న అందరినీ మెచ్చుకున్న సీఎం ఆణిముత్యం అంటూ హరీశ్కు కితాబ
Read Moreఇయ్యాల్టి నుంచే నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు
సీఎస్ను ఆదేశించిన సీఎం 14 నుంచి స్లాట్స్: సీఎస్ హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని స
Read Moreనేడు ఢిల్లీకి కేసీఆర్..మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం ?
సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడ్రోజులు ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేంద్రం కేటాయించ
Read Moreసిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు
సిద్ధిపేట జిల్లాను మంత్రి హరీశ్ రావు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తన పేరును నిలబెట్టాడని అన్నారు సీఎం కేసీఆర్. గురువారం సిద్ధిపేటలో పర్యటించిన కేసీఆర్
Read Moreఇయ్యాల సిద్దిపేటకు సీఎం
పార్టీ ఆఫీస్, ఇతర బిల్డింగ్ లు ప్రారంభించనున్న కేసీఆర్ సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ గురువారం సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10
Read Moreఆస్తుల రిజిస్ట్రేషన్లపై సర్కార్ డైలమా
ఇంతవరకూ నోటిఫై కాని కొత్త చట్టం పాత చట్టంతో ముందుకెళ్తే పరువుపోతుందని భయం 3 నెలలుగా ఆగిన నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ 5 లక్షల మందిపై ఎఫెక్
Read Moreరైతులపై కపట ప్రేమ : కేసీఆర్ ఆ 120 కోట్లను ఏం చేశారో చెప్పాలి
సీఎం కేసీఆర్ రైతులపై కపటప్రేమ చూపిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. భూసార ప
Read More











