కేసీఆర్ను ముట్టుకుంటే భస్మం అయితరు

కేసీఆర్ను ముట్టుకుంటే భస్మం అయితరు

సూర్యాపేట: సీఎం కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ముట్టుకుంటే భస్మ అవుతారన్నారు. సూర్యాపేట టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభలో జగదీష్ పైవ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం చేసిన నేత కేసీఆర్ అని.. సంక్షేమం, అభివృద్ధిలో సంచనాలు సృష్టించిన నాయకుడని ప్రశంసల వర్షం కురిపించారు. 

మరిన్ని వార్తల కోసం:

కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కోట్లు.. మరి పేదలకు? 

కింగ్ కోబ్రాతో పోరాటం మాములుగా లేదు

అన్నదాతల ఆత్మహత్యలపై చర్చించాలి