తెలంగాణపై కేంద్రం చిన్నచూపు

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు

హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్ టీపీ మండిపడింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూపిందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ, కాజీపేట‌కు కోచ్ ఫ్యాక్ట‌రీ ఊసే లేదని తెలిపింది. నిజామాబాద్ కు పసుపు బోర్డు లేదని.. రాష్ట్రానికి నిధులు రాబ‌ట్ట‌డంలో కేసీఆర్ విఫ‌లమయ్యారని విమర్శించింది. 

మరిన్ని వార్తల కోసం:

IPL వేలంలో పాల్గొనే ఆటగాళ్ల  లిస్టు విడుదల

మోడీ, ఆర్థికమంత్రిపై కేసీఆర్ గుస్సా

ముందస్తు ఎన్నికలంటూ అసత్య ప్రచారాలు