
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్ టీపీ మండిపడింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూపిందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదని తెలిపింది. నిజామాబాద్ కు పసుపు బోర్డు లేదని.. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించింది.
తెలంగాణపై కేంద్రం చిన్నచూపు
— YSR TELANGANA PARTY (@YSRTelangana) February 1, 2022
- బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు
- కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ లేదు
- నిజామాబాద్ కు పసుపు బోర్డు లేదు
-రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో కేసీఆర్ విఫలం #Budget2022 #YSSharmila #YSRTelanganaParty #YSRTP #TeamYSSR #Telangana #BudgetBytes #KCRModiBhaiBhai pic.twitter.com/3a8xuy3Iq3
మరిన్ని వార్తల కోసం: