KCR
రాజకీయ రాక్షస క్రీడలో తెలంగాణ ఓడిపోయింది
పాలమూరు- రంగారెడ్డికి ఎన్జీటీ అనుమతి ఎందుకు సాధించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్. కృష్ణా ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్లాయన్నారు.
Read Moreహుజురాబాద్ పోలింగ్కు రెడీ.. మొత్తం 306 పోలింగ్ స్టేషన్లు
హుజురాబాద్ బై పోల్ కు అంతా రెడీ అయ్యింది. రేపటి పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది EC. ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు అధికారులు. హుజురాబాద్
Read Moreహుజూరాబాద్.. బరి గీసి కొట్లాడే గడ్డ
కరీంనగర్, వెలుగు: ‘‘కేసీఆర్! నా హుజూరాబాద్.. నాగార్జునసాగర్, హుజూర్నగర్ కాదు. ఇది బరి గీసి
Read Moreఆ డబ్బుతో.. వందేండ్లు గ్యాస్ ఫ్రీగా ఇయ్యొచ్చు
సర్కారు భూములమ్మి జేబులు నింపుకుంటున్నరు: విజయశాంతి కమలాపూర్, వెలుగు: గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందంటూ టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్
Read Moreహుజురాబాద్ పోలింగ్.. 20 కంపెనీల కేంద్ర బలగాలు
హుజురాబాద్ లో అంతా గప్ చుప్ అయ్యింది. ఇన్నాళ్లు ప్రచారంతో హోరెత్తించిన మైకులు బంద్ అయ్యాయి. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30 న ఉప ఎన్నికలు
Read Moreవరి వద్దంటే..లక్షన్నర కోట్ల కాళేశ్వరం ఎందుకు?
వరి కొనుగోలుపై మంత్రులు,ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. సిద్దిపేట కలెక్టర్ సుప్రీం కోర్టు
Read Moreఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి
విద్యార్థుల ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రాన్ని నిరుద్యోగం పట్టిపీడిస్తోందన్నారు వైఎస్ షర్మిల. ఉద్యోగాలు భర్తీ చేయలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డి
Read Moreకేసీఆర్ అహంకారం తగ్గాలంటే ఈటలను గెలిపించాలి
కేసీఆర్ అహంకారం తగ్గాలంటే హుజురాబాద్ ఎన్నికల్లో ఈటలను గెలిపించాలన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. కేసీఆర్ పాలన నిజాం పాలనను తలపిస్త
Read Moreఉద్యోగాలు ఇస్తారనుకుంటే.. గొర్రెలు, బర్రెలు ఇస్తామంటున్నరు
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మొత్తం సొంత పొగడ్తలకే సరిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ. అమరవీరులను ఒక్కరిని కూడా గుర
Read MoreKCR అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు
సాగునీటి రంగ ముఖచిత్రాన్ని సీఎం మార్చేశారు: కేటీఆర్ త్వరలో సమగ్ర భూ సర్వే.. అక్షాంశాలు, రేఖాంశాలతో పాస్ పుస్తకాలిస్తం రాష్ట్రం తెచ్చిన
Read Moreపార్టీ కార్యాలయాల పేరుతో కేసీఆర్ వెయ్యికోట్ల ఆస్తులు సంపాదించిండు
కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరందలేదన్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరి వేస్తే ఊరే అనడంతో చాలా మంది రైతులు
Read Moreటీఆర్ఎస్ ప్లీనరీకి పెట్టుబడి పెట్టింది ఆంధ్రా కాంట్రాక్టర్లే
ఉద్యమ సమయంలో తెలుగు తల్లిని తిట్టిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ఫోటో పెట్టారన్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్
Read Moreఎన్నికలు వద్దని ఈసీకి లేఖ రాసింది ముఖ్యమంత్రి కాదా?
కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజలు గల్లపట్టి అడగాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఆగస్టు 16న దళిత బంధు ప్రారంభించారని.. ఇప్పటి వరకు దళితబంధు ఎంతమందిక
Read More













