అటు మోడీ, ఇటు కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని.. రాజకీయంగా నష్టపోయినా సోనియా తెలంగాణ ఇచ్చిందన్నారు. మతపరంగా విభజించి మోడీ, మోసాలతో కేసీఆర్ పాలిస్తున్నారన్నారు. అన్ని రకాలుగా మోసం చేసిన కేసిఆర్, ఇప్పుడు దళిత బంధు అంటూ మోసం చేస్తున్నాడన్నారు. దళితబంధుకు లక్షా 70 వేల కోట్లు కావాలి.. కానీ కేసీఆర్ రూ. 25 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఏక కాలంలో రుణమాఫీ చేస్తే.. టీఆర్ఎస్ నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్నారు ఉత్తమ్. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి తనను గెలిపించారన్నారు. ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందన్నారు.
విభజించి మోడీ.. మోసాలతో కేసీఆర్ పాలిస్తున్రు
- తెలంగాణం
- January 25, 2022
లేటెస్ట్
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
- Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్