KCR
గొర్రెల పంపిణీ పథకంలో 600 యూనిట్ల గోల్ మాల్
గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దళారుల చేతి వాటంతో పక్కదారి పడుతోంది . కొందరు ఆఫీసర్లు, దళారులు కుమ్మక్కై యూనిట్లకు
Read Moreకార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ MP టికెట్!
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.
Read MoreCM KCR తో సబితా ఇంద్రారెడ్డి భేటీ
త్వరలో టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ ను కలిసిన తర్వాత మా నిర్ణయం సరైనదే అనిపించింది: కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల ముందు
Read Moreకేసీఆర్ నాయకత్వం దేశానికి ఆదర్శం: కేటీఆర్
కేసీఆర్ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. రంగారెడ్డి జిల్లా నిజాంసాగర్లో జరుగుతున్న జహీరాబాద్ నియోజక
Read Moreకేసీఆర్: 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే
కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. లోక్ సభ ఎన
Read Moreఏపీలో ఎన్నికలు కేసీఆర్, టీడీపీ మధ్యే: చంద్రబాబు
ఏపీలో జరగనున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీయే తప్ప జగన్ వర్సెస్ టీడీపీ కాదు. ‘జగన్ ఫెయిలయ్యాడు. నేనే రంగంలో దిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ’ అని కేస
Read Moreగెట్ రెడీ.. మూడొంతుల ఓట్లు మనకే రావాలె
లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. ప్రతి బూత్ లో పోలయ్యే ఓట్లలో 75 శాతం టీఆర్ఎస్ కే వచ్చేలా కార్
Read Moreమహిళా దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్, సీఎం కేసీఆర్
వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మహిళలకు గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు చెప్పారు. జాతి నిర్మాణం, సమగ్రత, స
Read Moreమాకు ఓట్లు పడవు.. కేసీఆర్ కు పడతాయి : ఎర్రబెల్లి దయాకర్
వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క
Read Moreడేటా చోరీపై సిట్ దర్యాప్తు : కేసీఆర్ సంచలన నిర్ణయం
డేటా చోరీ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెష
Read Moreతెలంగాణ ప్రభుత్వం పై కేసు పెట్టే ఆలోచనలో చంద్రబాబు
ఐటీ గ్రిడ్స్ డేటా వ్యవహారంలో దూకుడుగా వెళ్లాలని AP సర్కార్ నిర్ణయించింది. డేటా చోరీకి సంబంధించి తెలంగాణ సర్కార్ పై కేసు పెట్టాలని AP సర్కార్ డిసైడైనట
Read Moreనల్లగొండ రోడ్డు ప్రమాదం : సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నల్లగొండ: జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు- టాటా ఏస్
Read Moreమీ ఇద్దరి మూలాలు కదిలిపోతాయ్: చంద్రబాబు హెచ్చరిక
మదనపల్లె: వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడి తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ మూలాలే కదిలిపోతాయని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏపీ
Read More













