Kishan reddy

బీజేపీలో చేరిన బూర నర్సయ్య గౌడ్

టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

Read More

టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే ఆ పార్టీ తొండి ఆట ఆడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ప్రగతి భవన్ నుం

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో అండర్​గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.98 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే ముత

Read More

దోచుకున్న డబ్బుతోనే విమానం కొంటున్నడు: కిషన్ రెడ్డి

రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మునుగోడు, వెలుగు: రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ రూ.5 లక్

Read More

మునుగోడులో కిషన్ రెడ్డి జోరుగా ప్రచారం

రాష్ట్రంలో  కల్వకుంట్ల ఫ్యామిలీ పెత్తనం లేకుండా చేయాలంటే మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కే

Read More

బూర నర్సయ్య గౌడ్ కి బీజేపీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలె : మంత్రి ఎర్రబెల్లి

బూర నర్సయ్య గౌడ్ కి బీజేపీ పార్టీ ఎంత ప్యాకేజీ ఇచ్చిందో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ, వెలుగు: డిజిటల్ బ్యాంకింగ్​ సేవలతో ఎంతో ప్రయోజనకరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్​ రెడ్డి అన్నారు. జనగామలోని పార్టీ జిల్లా ఆఫీస్ లో శ

Read More

మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్ కొత్త నాటకాలు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ పని అయిపోయిందని, అందుకే బీఆర్ఎస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసి టీఆర్ఎస్

Read More

ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

బీజేపీ నేతలవే కాదు TRS ముఖ్య నేతల ఫోన్ లు కూడా కేసీఆర్ ట్యాపింగ్ చేపిస్తున్నడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని IAS, IPS , ఇతర ముఖ్

Read More

ఇంటెలిజెన్స్ అధికారులు బీజేపీ ఆఫీసులోకి ఎట్లొస్తరు ?

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి తరుచూ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులోకి ఎలా వస్తారన

Read More

గాంధీజీ బాటలో మోడీ నడుస్తున్నరు

హైదరాబాద్: గాంధీ మహాత్ముడు చూపిన బాటలో నడుస్తూ ప్రధాని మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ

Read More

ఎస్ఎన్డీపీ కోసం రూ.985 కోట్లు కేటాయించినం

హైదరాబాద్: ఎస్ఎన్డీపీ కార్యక్రమంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ అసత్యాలే చెప్పారని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క ఏరియాలో జరిగిన

Read More

తెలంగాణ సంస్కృతికి కేంద్రం పెద్ద పీట వేస్తోంది

హైదరాబాద్: బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించ

Read More