Kishan reddy

కేంద్రం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నరు : కిషన్ రెడ్డి

తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలన, అహంకార పూరిత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్

Read More

కేసీఆర్​.. బెదిరిస్తే బెదరడానికి కుటుంబ పార్టీ అనుకున్నవా? : కిషన్​రెడ్డి

తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీలంటే భయమెందుకని ప్రశ్న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: బండి సంజయ్ మూడు రోజుల బీజేపీ శిక్షణ శిబిరాలు

Read More

శిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తం : బండి సంజయ్

ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడాన

Read More

ఇవాళ్టి నుంచి రాష్ట్రస్థాయి బీజేపీ నేతలకు శిక్షణా తరగతులు

ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు జరగనున్నాయి. శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో  మంగళవారం వరకు ఈ తరగతులు నిర్వహి

Read More

టీఆర్ఎస్ నేతలవి ఝూటా మాటలు : ప్రహ్లాద్ జోషీ

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీపై టీఆర్ఎస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గన

Read More

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై పోలీసులకు అర్వింద్ తల్లి ఫిర్యాదు

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. 50 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని

Read More

కవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ క

Read More

ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ : కిషన్ రెడ్డి

మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ను నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సామర్థ్యం దేశా

Read More

రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కార్​ సహకరిస్తలేదు

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి  కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర సర్

Read More

ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు : కిషన్ రెడ్డి

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు డబుల్ అయ్యాయని, ఇది తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మరో బహుమతి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్

Read More

మోడీకి ఘన స్వాగతం పలికిన బీజేపీ లీడర్లు

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ముగించుకుని.. హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి.. గవర్నర్ తమిళి సై, కేంద్రమంత్రి కి

Read More

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు.  సీఎం వైఖరి తె

Read More

రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టుతో రాజకీయాలా? : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి మేలుచేసే ప్రాజెక్టుతో రాజకీయాలు వద్దని, రాష్ట్ర పురోగతి కోసం రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్​ఎఫ్​సీ

Read More