
Kishan reddy
ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కిషన్ రెడ్డి
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున
Read Moreజగిత్యాలలో2 లక్షల మందితో భారీ బహిరంగ సభ: హరీష్ రావు
ఈ నెల 7న జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రెండు లక్షల మందితో జిల్లా కేంద్రంలో
Read Moreఇది తెలంగాణ కాదు ఆఫ్ఘనిస్తాన్ : వైఎస్ షర్మిల
తమ పార్టీ శ్రేణులను ఉద్దేశించి వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోసారి టీఆర్
Read Moreపోలీసుల తీరు మార్చుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
కేసీఆర్ పతనం షురువైందని కామెంట్ ప్రజాధనం దోసుడు, అపొజిషన్ను అణుచుడే సీఎం ఎజెండా
Read Moreమేం పవర్లోకి రాగానే.. భైంసా పేరుమారుస్తం : బండి సంజయ్
కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలే.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండని ఫైర్ టీఆర్ఎస్కు పోలీసుల చెంచాగిరి: కిషన్రెడ్డి అల్లర్ల బాధితులపై కేసుల
Read Moreప్రతిపక్షాల గొంతు నొక్కడమే..షర్మిల ఘటనపై కిషన్ రెడ్డి
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. షర్మిల తన వాహనంలో ఉండగానే వాహనాన్ని క్రేన్ తో లాక్కెళ్లడాన్
Read Moreవెయ్యి మంది కేసీఆర్లొచ్చినా మోడీని అడ్డుకోలేరు: కిషన్ రెడ్డి
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమ
Read Moreసీఎం కేసీఆర్ బీసీలను మోసం చేసిండు : ఎంపీ లక్ష్మణ్
ప్రధాని మోడీ అభినవ పూలే అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. జోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా లక్ష్మణ్ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో మార్పు కోసం పూలే
Read Moreవచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం: సర్బానంద సోనోవాల్ కేసీఆర్ తన గొయ్యి తానే తొవ్వుకుంటుండు: కిషన్ రెడ్డి బీజేపీలో చేరిన సీనియర్ నేత మర్రి
Read Moreకేంద్రం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నరు : కిషన్ రెడ్డి
తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలన, అహంకార పూరిత పాలన పోవాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్
Read Moreకేసీఆర్.. బెదిరిస్తే బెదరడానికి కుటుంబ పార్టీ అనుకున్నవా? : కిషన్రెడ్డి
తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీలంటే భయమెందుకని ప్రశ్న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: బండి సంజయ్ మూడు రోజుల బీజేపీ శిక్షణ శిబిరాలు
Read Moreశిక్షణా తరగతుల్లో 14 అంశాలపై చర్చిస్తం : బండి సంజయ్
ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పార్టీ మూల సిద్ధాంతంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడాన
Read Moreఇవాళ్టి నుంచి రాష్ట్రస్థాయి బీజేపీ నేతలకు శిక్షణా తరగతులు
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు బీజేపీ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులు జరగనున్నాయి. శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో మంగళవారం వరకు ఈ తరగతులు నిర్వహి
Read More