Kodandaram

కృష్ణా నది జలాల్లో తెలంగాణా వాటాపై కోదండరాం దీక్ష

కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొ. కోదండరాం జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని డిమ

Read More

ఆర్మీలో లేని నిబంధనలు పోలీస్ అభ్యర్థులకా కేసీఆర్ : కోదండరాం

ఆర్మీలో లేని నిబంధనలను ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పెడ్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులు కఠి

Read More

కేసీఆర్​ అవినీతిని దేశవ్యాప్తంగా ఎండగడ్తం

  లిక్కర్ వ్యాపారంతో కవితకు ఏం పని?     కృష్ణా జలాల సాధన కోసం 10న నిరసన దీక్ష     ధరణి సమస్యలపై 20

Read More

కృష్ణాజలాల సాధన కోసం 10న నిరసన దీక్ష : కోదండరాం

కృష్ణా జలాల సాధన కోసం జనవరి 10న నిరసన దీక్ష చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. ఈ నెల 20న ‘ధరణి’ పోర్టల్​ సమస్యలపై సదస్సు

Read More

ఇక్కడి ప్రజలకు బీఆర్ఎస్​తో సంబంధం లేదు: కోదండరాం

       త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల సదస్సులు నిర్వహిస్తామని వెల్లడి  హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారడ

Read More

జయశంకర్, కోదండరాంనూ కేసీఆర్ మోసం చేసిండు: షర్మిల 

హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ అన్యాయం చేసిండని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం1200 మంది

Read More

లోకల్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యాలె : కోదండరాం

8 ఏళ్లైనా అమరవీరుల స్పృతి చిహ్నం పూర్తికాలేదని టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం ఆరోపించారు. కానీ సచివాలయం పనులు జోరుగా నడుస్తున్నాయన్నారు. తెలంగాణ వస్తే ఉ

Read More

ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశాను: కోదండరామ్ 

ఫామ్ హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింహయాజీతో ఉన్న సంబంధాలపై  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలల కిందట తాను కలిసింది వాస

Read More

రమ్యారెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయి..? దర్యాప్తు చేయాలని వినతి

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిని కలిసిన కోదండరాం, ఆకునూరి మురళి రాష్ట్రంలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ కు అందిస్తున్న

Read More

వైద్యంపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం : కోదండరాం

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, దీంతో వైద్యరంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని రౌండ్ టేబుల్ సమావేశం

Read More

ప్రజలకు నష్టమని తెలిసినా సర్కారు పట్టించుకోవట్లే : కోదండరాం

మరికల్, వెలుగు: ఇథనాల్​ కంపెనీ వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్​రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం

Read More

మునుగోడులో రూల్స్ బేఖాతర్: కోదండరాం

బైపోల్​ పూర్తయ్యాక కోర్టుకు వెళ్తం హైదరాబాద్, వెలుగు:మునుగోడు ఎన్నికల ప్రచారంలో యథేచ్ఛగా రూల్స్ ఉల్లంఘిస్తుంటే ఈసీ చోద్యం చూస్తోందని టీజేఎస్ అధ్యక్

Read More

నియంతృత్వ పాలనపై ఎన్ఆర్ఐల ఆవేదన

తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడినట్లే.. ఎన్ఆర్ఐలు కూడా మేము సైతం అంటూ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారు. అనేక సందర్భాల్లో స

Read More