KTR
ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతులకు రుణమాఫీని చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం
Read Moreఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు.. యూనిక్ ఐడీతో ఇవ్వనున్న సర్కార్
రేషన్ కార్డుతో లింకు కట్ అందరికీ స్కీమ్ వర్తింపజేయడంపై కసరత్తు రూ.400 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అంచనా హెల్త్ స్కీమ్లన్నింటినీ ఒకే గొడు
Read Moreలష్కర్ బోనాల ఏర్పాట్లు పరిశీలన
సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్దురిశెట్టి అధికారులతో కలిసి బుధవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద పర్యటించారు. బోనాల జాతర
Read Moreవాస్తు నిపుణుడు కాశీనాథుని శ్రీనివాస్కు సత్కారం
బషీర్బాగ్ వెలుగు: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘పాటే నా ప్రాణం’ పేరుతో ప
Read Moreవచ్చే నెల 6న గద్దర్ ప్రథమ వర్ధంతి సభ
ఖైరతాబాద్, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి సభను ఆగస్టు 6న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్, గద్దర్ తనయుడు సూర్యకిర
Read Moreబీఆర్ఎస్ చూపు.. బీజేపీ వైపా..?
హమ్తో డూబేంగే సనమ్ తుమ్సే మిల్కె అన్నట్లు, ఆయన ఎలాగూ మునిగాడు, నమ్ముకున్న కార్యకర్తలను కూడా ముంచాడు, డూబ్నె వాలేకో తిన్కేక సహారా అన్నట్లు, ఏదో ఒక ప
Read More4 నెలల్లో నైనీ నుంచి బొగ్గు.. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి.. ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి గత బీఆర్ఎస్ స
Read Moreసింగరేణి గనిలో కూలిన మట్టి .. ఇద్దరు కార్మికులు మృతి
మరో ఇద్దరికి గాయాలు ఆర్జీ3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో ఘటన విచారణకు సింగరేణి సీఎండీ ఆదేశం  
Read Moreప్రాజెక్టుల పూర్తికి రూట్ మ్యాప్
చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేయండి అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి పనులు పెండింగ్ ప్రాజె
Read Moreఫేక్ ప్రచారాల్లో మీరు దిట్ట : కేటీఆర్ పై టీ కాంగ్రెస్ ట్వీట్
హైదరాబాద్: ఫేక్ ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్ట అని, గోబెల్స్ ను మించి పోయారని టీకాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేటీ
Read Moreప్రజాభవన్ ప్రజావాణికి 535 ఫిర్యాదులు
పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 535 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగానికి చ
Read Moreబోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ను పిలవలేదంటూ బీఆర్ఎస్ నేతల ఆందోళన సమాచారం ఇచ్చినా ఎమ్మెల్యే రాలేదన్న కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను చించేయడంతో
Read Moreకేటీఆర్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ ప్రొటోకాల్ గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో
Read More












