Land Survey

సర్వేను అడ్డుకున్న రైతులు.. ఇటిక్యాలలో ఉద్రిక్తత

లక్సెట్టిపేట, వెలుగు: నేషనల్​ హైవే విస్తరణ కోసం సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను శుక్రవారం ఇటిక్యాల దగ్గర రైతులు అడ్డుకున్నారు. హైవే మూడో అలైన్​మెంట్

Read More

శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి

శ్రీశైలం డ్యామ్ ముందు భాగంపై ఐకానిక్ బ్రిడ్జికి ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం భూ సర్వే చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్

Read More

మాజీ నక్సలైట్ ​అంత్యక్రియలకు పోలీసుల అడ్డగింత

ఇల్లెందు, వెలుగు : ఇల్లెందులోని కోర్టు వివాదంలో ఉన్న భూమిలో మాజీ నక్సలైట్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు

Read More

పొంగులేటి ఆక్రమణలో.. 21.5 గుంటల ఎన్​ఎస్పీ ల్యాండ్

ఖమ్మం టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ​నుంచి కాంగ్రెస్​లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఆక్రమణలో 21.5 గుంటల ఎన్ఎస్పీ (నాగార్జున సాగర్​ ప్రాజెక్టు

Read More

తహసీల్దార్ పై గిరిజనుల దాడి

మహబూబాబాద్​ జిల్లాలో తహసీల్దార్​పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్​ తండా సమీపంలో 551 సర్వే నంబర్​లో

Read More

నోటీసులు ఇయ్యకుండా భూములు కొలుస్తారా?

  సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి నుంచి కర్జెళ్లి వెళ్లే మెయిన్​ రోడ్ పక్కన ఉన్న రైతుల భూముల్ల

Read More

ఏపీలో ఫీల్డ్​లోనే పట్టాలు..  ఇక్కడ ధరణితో తిప్పలు

ఏపీలో ఫీల్డ్​లోనే పట్టాలు..  ఇక్కడ ధరణితో తిప్పలు భూ సమస్యల పరిష్కారంలో తెలుగు రాష్ట్రాల తీరిది అక్కడ శాశ్వత పరిష్కారాలు.. ఇక్కడ కొత్త సమస

Read More

పురాతన పద్ధతుల్లో భూముల సర్వేతో సమస్యలు

నేటికీ అప్​డేట్​ కాని ప్రభుత్వ సర్వేయర్లు జగిత్యాల జిల్లాలో సర్వేల కోసం పెరుగుతున్న అప్లికేషన్లు  ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న

Read More

సర్వేకు వెళ్లిన అధికారులపై తండావాసుల దాడి

భూమి సర్వే చేసేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై తండా వాసులు దాడి చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కట్టెల వెంకటాపూర్‭లో ఈ సంఘటన చోటుచేసుక

Read More

రీజినల్​ రింగ్​ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు

భూమి గుంజుకుంటే చావే దిక్కు రీజినల్​ రింగ్​ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు భూమి తీసుకోవద్దని కన్నీరు పెట్టిన మహిళా రైతులు భూమికి బదులు భూమి

Read More

పోడు సర్వేపై నిరసన.. అర్హులైన వారందరికీ పట్టాలివ్వాలని డిమాండ్​

మెదక్, వెలుగు:  పోడు భూముల సర్వే విషయంలో అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం హవేలి ఘనపూర్​ మండలం తిమ్మాయిపల్లిలో  రైతులు ఆందోళన చేశారు. &nbs

Read More

భూ సర్వే చేయడానికి వచ్చిన ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు

మెదక్/శివ్వంపేట, వెలుగు: రైతుబంధు ఇవ్వకున్నా సరే, వడ్లు కొనకున్న పర్వాలేదు, మా ప్రాణం పోయినా భూములియ్యమని రైతులు తేల్చి చెప్పారు. మెదక్ జిల్లా శివ్వంప

Read More

రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన పెద్ద మోసం

రాష్ట్రంలో అక్రమ భూదందాలకు సీఎం కేసీఆరే రూపకర్త అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పెద్ద మోసమన్నారు. రాష్

Read More