latest news

లీట‌ర్ పెట్రోల్ రూ.15 మాత్రమే.. ఎప్పటి నుంచి అంటే

వాహనదారులకు గుడ్ న్యూస్. త్వరలో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా..ఊహించని విధంగా తగ్గబోతున్నాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 15 కాబోతుంది. ఇది నిజం. స్

Read More

రెడ్ హాట్ త‌గ్గేదేలా.. కిలో ట‌మాటా రూ.155

దేశవ్యాప్తంగా టమాటా ధరలు సామాన్యులకు కన్నీళ్లు ఇస్తున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో టమాటా కిలో రూ. 155 గా నమోదైంది. ఇటీవలి కాలం

Read More

పేలిన స్కూల్ బస్సు టైర్..తప్పిన పెను ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.  స్కూల్ పిల్లలను తీసుకెళ్తుండగా ప్రమాదం బస్సు టైర్ పేలింది. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం

Read More

83 ఏళ్ల యువ యోధుడు ఎన్సీపీకి మార్గదర్శకత్వం చేయనున్నారు.. : సుప్రియా సూలే

ఈరోజు శరద్ పవార్ పిలిచిన సమావేశానికి పార్టీ శాసనసభ్యులు, కార్యకర్తలు హాజరుకావాలని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కోరారు. అజిత్ పవార్ నేతృత

Read More

కస్టమర్ తల పగలగొట్టిన సేల్స్ మెన్

సభ్యతగా మాట్లాడాలని చెప్పిన కస్టమర్​తో ఓ సేల్స్ మెన్​ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కస్టమర్​ తల పగలగొట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసులు తె

Read More

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి

నాగాలాండ్‌లో జూన్ 4న సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుంచి భారీ బండరాళ్లు పడి రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ద

Read More

పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ: మంత్రి కేటీఆర్​

తెలంగాణ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి కేరాఫ్ గా మారిందని మంత్రి కేటీఆర్​ అన్నారు. జులై 5 న హైదరాబాద్​ నానక్​రాంగూడలో స్టెల్లాంటీస్

Read More

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: పెండింగ్ లో ఉన్న  రూ.5300 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్​బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగ సమస్యల్ని పరిష్

Read More

స్నాప్ చాట్​లో పరిచయం.. పర్సనల్ ఫొటోలతో బ్లాక్ మెయిల్

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ చాటింగ్ యాప్​లో యువతితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి.. తనను కలవకపోతే ఆమె పర్సనల్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానంటూ బెదిరి

Read More

ఎమ్మెల్యే గారూ.. నా చెక్కు ఇప్పించండి

కొడిమ్యాల,వెలుగు: తనకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును వేరే వ్యక్తులు తమ ఖాతాలో వేసుకున్నారని, దయచేసి చెక్కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎమ్మెల్యే

Read More

టీచర్ రావడంలేదని ఎంఈవోకు ఫిర్యాదు

గుండాల, వెలుగు: ఆళ్లపల్లి మండలంలోని రాయపాడు స్కూల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ నిత్యం డుమ్మా కొడుతున్నాడని స్టూడెంట్స్​పేరెంట్స్ ఎంఈవోకు మంగళవారం కం

Read More

ప్లీనరీలో బీసీల రాజకీయ పాలసీ ప్రకటిస్తాం

నల్గొండ అర్బన్, వెలుగు: జూలై 15న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్  కేబీఆర్ కన్వెన్షన్‌లో10 వేల మంది ప్రతినిధులతో బీసీ రాజకీయ ప్లీనరీని నిర్యహిం

Read More

బిల్లులు పాస్‌ చేసేందుకే మీటింగ్‌లా ?

జనగామ మున్సిపల్‌ మీటింగ్‌లో కౌన్సిలర్ల ఆగ్రహం జనగామ, వెలుగు :‘ఇష్టమున్నంత అంచనా వేస్తున్నరు.. అవసరం లేని వాటికి ఖర్చు చేస్తున్

Read More