latest news

లక్షా 25 వేల సంవత్సరాల తర్వాత.. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

భూమిపై ఉష్ణోగ్రత పెరుగుతుందని రోజూ అనుకుంటున్నాం కానీ.. అది ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని నిదర్శనాలు ప్

Read More

ఈ నగరాల్లో.. కేజీ టమాటాకు.. లీటరున్నర పెట్రోల్ వస్తుంది

టమాట.. ఎవర్నీ కదిలించినా ఇదే మాట. కూరగాయల చరిత్రలో.. ధర రక రోడ్లపై పారేయాలన్నా.. ధర విపరీతంగా పెరిగి సామాన్యులు, మధ్య తరగతి వారికి దొరక్కుండా కొండెక్క

Read More

జిరాక్స్ సెంటర్లో వాహనపత్రాలు తయారీ..

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మన్నెగూడలో ఉన్న రవాణా శాఖ కార్యాలయం వద్ద ఆరుగురు అర్టీఏ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వాహనాల పత్రాలు తయారు చే

Read More

కారు బానెట్ పై.. మహిళను అర కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన పోలీసులు

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తన కుమారుడిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్న  ఓ తల్లిని పోలీసులు కారు బానెట్ పై 500 మీటర్ల దూరం తరలించడం  

Read More

కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా.!

ఢిల్లీలో జరిగిన  కేంద్ర కేబినెట్ మీటింగ్ కు కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోని తన నివాసంలోనే ఉన్న కిషన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ కు హాజరుకాకప

Read More

ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయన..సిద్దిపేట జిల్లాకు వెళ్తుండగా పోలీసులు అదుపులోకి త

Read More

రక్తం లెవల్స్ పెంచేందుకు తాగాల్సిన జ్యూస్లు ఇవే

హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను తీసుకువెళ్లే ఎర్రరక్తకణాలలో ఉండే ఐరన్ తో కూడాని మెటాలోప్రోటీన్. తక్కువ హీమోగ్లోబిన్ కారణంగా రక్తహీనత వస్తుంది. ఇది మిమ్

Read More

ఆదిపురుష్ హనుమాన్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఆదిపురుష్.. సినిమాలో హనుమాన్ డైలాగ్ విషయంలో ఎంత కాంట్రవర్సీ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి హనుమాన్ పాత్ర పోషించింది ఎవరో తెలుసా.. విక్రమ్ మస్తాల్.

Read More

షాపింగ్ మాల్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన 12 మంది..

హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లిఫ్ట్ లో 12 మంది ఇరుక్కుపోయారు. సాంకేతిక సమస్య కారణంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. 12 మంది లిఫ్ట్ ఎక్కిన  &nb

Read More

సింగపూర్ లోనూ బిర్యానీనే టాప్ ఫుడ్.. లొట్టలేసుకుని తింటున్నారు

బిర్యానీ అనగానే టక్కున గుర్తొచ్చేది ఇండియానే.. ఇప్పుడు ఆ లిస్టులోకి మరి కొన్ని దేశాలు చేరుతున్నాయి. మన దేశం నుంచి వలస వెళ్లిన కొందరు ఆయా దేశాల్లో మన వ

Read More

75 ఏళ్ల పోరాటం.. ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు

ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ

Read More

మలన్న స్వామి ఆశీస్సులతో రాష్ట్రం సుభీక్షంగా ఉంది: మంత్రి హరీష్ రావు

కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. వేద పడితుల ఆశీర్వాదం తీసుకున్న

Read More

పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు.. ఇబ్బంది పడుతున్న పబ్లిక్

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ విలేజ్ లోని కాలనీల్లో వర్షాలకు డ్రైనీజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ

Read More