latest news
మా దేశం వచ్చేయండి.. రూ.71 లక్షలు తీసుకోండి
కరోనా మహమ్మారి, ఇతర విపత్తుల కారణంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాలు ఖాళీగా మారిపోయాయి. ప్రజలు ఆ ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ కారణంగా ఆ
Read Moreమేధావుల దెబ్బకు దిగొచ్చిన సీఎం.. హరగోపాల్ పై కేసు ఎత్తివేత
గతేడాది ఆగస్టు 19 ములుగులో ఉపా చట్టం కింద కేసులు ఐపీసీలోని మరో 10 సెక్షన్లనూ చేర్చిన పోలీసులు మావోయిస్టులతో కలిసి కుట్ర చేస్తున్నార
Read Moreప్రపంచంలోనే పెద్ద కన్ఫ్యూజన్ పర్సన్.. అది నారాహి యాత్ర : కె.ఏ.పాల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి కన్ఫ్యూజన్ వ్యక్తిని తన జీ
Read Moreలఢక్ కు IRCTC టూర్ ప్యాకేజీ
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ కార్పొరేషన్ (IRCTC) తన ప్రయాణికుల కోసం ఎక్సోటిక్ టూర్ ప్యాకేజీ పేరుతో షామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, తుర్తు
Read More'ఆదిపురుష్'కు షాక్.. పెద్ద సంఖ్యలో టికెట్లు క్యాన్సిల్
ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ 16న విడులైన విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇం
Read Moreబ్రాండెడ్ ఏమీ లేదు.. చార్జర్ ఉంటే చాలు.. 90 శాతం ఒపీనియన్ ఇదేనట..
మన ఇంట్లో వాడే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్, USB లాంటి వాటికి ఛార్జింగ్ పెట్టాలంటే కొన్ని సార్లు చాలా ఇబ్బంది అవుతుంది. కారణం ఒక్కో పరికరానికి ఒక్కో ఛా
Read Moreసూపర్ బైక్.. హీరో 160R వచ్చేసింది.. రూ. లక్షా 27 వేలు
ఆల్-న్యూ Hero Xtreme 160R బైక్ ను భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ సరికొత్త బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో మార్కెట్ లో పరుగులు పెట్టడానికి సిద్దంగా ఉంది.
Read Moreదేశ ప్రజలకు 'ఆదిపురుష్' టీం క్షమాపణలు చెప్పాలి.. శివసేన ఎంపీ డిమాండ్
'ఆదిపురుష్' సినిమా ఇటీవలే విడుదల కాగా.. ఈ మూవీపై కొన్ని చోట్ల విపరీతమైన నెగెటివిటీ వస్తోంది. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వే
Read Moreతుఫాను వచ్చింది.. గాల్లోకి ఎగిరిపోయారు
చైనాలో వచ్చిన ఓ తుఫాను బీభత్సం సృష్టించింది. దాని ధాటికి ఇంటి పై కప్పులు, భవన పై కప్పులే కాదు మనుషులు సైతం ఎగిరిపోయారు. సెంట్రల్ చైనాలో ని హుబీ ప్రావి
Read Moreఆ రెండు పార్టీలు ఒకటే: సీఎల్పీనేత భట్టి
ఆ రెండు పార్టీలు ఒకటే: సీఎల్పీనేత భట్టి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అసలు స్వరూపం బయటపడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గవర్నర్,
Read Moreమెడికల్ రా మెటీరియల్ సరఫరా పేరుతో మోసం.. రూ.87 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
హైదరాబాద్ కి చెందిన ఓ మెడికల్ రిసర్చర్ను మోసం చేసిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ముంబాయి సెంటర్ గా కథను నడిపిన నైజీరియన్
Read Moreకాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ద్వారా 30 వేల మందికి ఉపాధి
వరంగల్ కు పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్
Read MoreFathers Day : నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్ డే విషెస్ ఇలా చెప్పండి
చాలా మంది తల్లుల గురించే చెప్తూ ఉంటారు. 9నెలలు మోసి, కన్న ఆ మాతృమూర్తిని ఎప్పుడూ పొగుడుతూ ఉంటాం. కానీ మనం కొన్ని సార్లు తక్కువగా చూసే తండ్రి గురించి మ
Read More












