latest news
గొలుసుకట్టు చెరువుల భూముల్లో ..మళ్లీ ఆక్రమణలు
నిర్మల్, వెలుగు: నిర్మల్లోని చారిత్రక గొలుసుకట్టు చెరువు భూముల విస్తీర్ణాన్ని గుర్తించినా వాటి ఆక్రమణలను మాత్రం అధికారులు అడ్డుకోలేకపో
Read Moreడీఈఈసెట్లో 77.18% మంది క్వాలిఫై
హైదరాబాద్, వెలుగు : డీఈడీ, డీపీఎస్కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-2023 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్లో 77.18% మంది క్వాలిఫ
Read Moreసర్కారు వైద్యం బాగుంటే.. ఢిల్లీకి ఎందుకు పోతున్నట్టు? : బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు వైద్యం వెలుగులు జిమ్ముతోందంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగుంటే కంటి నొప్పికి, పంటి నొ
Read Moreఅర్థరాత్రి హైవేపై లారీ బీభత్సం...మూడు ఏనుగులు మృతి
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో లారీ ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. పలమనేరు జాతీయ రహదారిపై జగమర్ల క్రాస్ వద్ద మూడు ఏనుగులు రోడ్డు
Read Moreఅవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదలం: సంజయ్
అధికారంలోకి వచ్చినంక వారి లెక్కలు తీస్తం కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు సీఎం యత్నిస్తున్నరు బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాని సీట్లలో
Read Moreఆలయ భూముల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నరు? : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లాలోని ఆలయ భూముల్ని రియల్టర్లు కబ్జా చేసి లేఔట్లు వేశారని వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని దాఖలైన పిల్
Read Moreజమ్మూలో ఒకేరోజు నాలుగు భూకంపాలు..ప్రాణ భయంతో స్థానికుల పరుగులు
శ్రీనగర్: జమ్మూ ప్రాంతాన్ని భూకంపాలు మళ్లీ వణికించాయి. బుధవారం ఉదయం కిష్టావర్, డోడా, రియాసీ జిల్లాలోని కాట్రాలో నాలుగు భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ
Read Moreఅనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని ..మోతెలో బాధితుల ధర్నా
మునగాల(మోతె),వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బుధవారం బాధితులు తహసీల్దార్
Read Moreబిలియనీర్ బాబా..ఆచార్య బాలకృష్ణ సంపద రూ.29,680 కోట్లు
రాందేవ్ బాబా సహచరుడు ఆచార్య బాలకృష్ణ సంపద రూ.29,680 కోట్లు పతంజలిలో 94 శాతం వాAటా రోజుకి 15 గంటల పని ఆదివారం సెలవు లేదు జ
Read Moreబీసీ కులాల్లో అసమానతలు.. ప్రభుత్వ సాయంలో వివక్ష
హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన తరువాత నేటికి సైతం మానవ సమాజంలో మనుషులందరూ సమానమనే భావన నిజంకాలేదు. సరికదా రాజ్యాంగం ద్వారా సైతం
Read Moreపౌర సమాజం చైతన్యంతోనే..ప్రజా తెలంగాణ సాధ్యం
మన తెలంగాణ సమాజానిది ఆత్మ గౌరవ స్వభావం. కనీసం వెయ్యేండ్ల చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడి ప్రజలు కష్టపడి పనిచేస్తారు. శ్రమనే నమ్ముకొని
Read Moreబోరు బావులే దిక్కు...అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వేలో వెల్లడి
యాదాద్రి జిల్లాలో బోర్ల కింద 2.31 లక్షల ఎకరాలు సాగు 1.23 లక్షల ఎకరాలకు వర్షమే ఆధారం.. బావులు, చెరువుల కింద 50 వేలు క
Read Moreప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలె: ఎస్ఎఫ్ఐ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు కోరారు. బుధవారం ఆయన ఎస్ఎఫ్
Read More













