V6 News

latest news

నలుగురు మావోయిస్టు మిలీషియా మెంబర్ల అరెస్ట్

మణుగూరు, వెలుగు:  నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి,  వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు  భద్ర

Read More

పెండ్లయిన 6 నెలలకే నవ జంట ఆత్మహత్య..

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లాలో కొత్త దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్​ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(24), కాప్రాలోని

Read More

పుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు

సిద్దిపేట రూరల్, వెలుగు :  సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో  ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే   రూ.20 వేలకు  అమ్ముకునేం

Read More

గుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32)

Read More

2 గంటల్లో 3 చైన్​ స్నాచింగ్​లు.. పారిపోతూ పోలీసులకు చిక్కిన ఇద్దరు

మాదాపూర్, వెలుగు: రెండు గంటల్లో 3 చోట్ల చైన్, సెల్​ఫోన్​స్నాచింగ్​లకు పాల్పడిన ఇద్దరు యువకులు, పారిపోతూ పోలీసులకు దొరికారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి

Read More

సమస్యలు లేకుండా చేస్తానని..అత్యాచారాలు చేసిండు

హనుమకొండ, వెలుగు: కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానని మాయమాటలతో మహిళలు, యువతులను లోబర్చుకుని అత్యాచారాలు చేస్తున్న దొంగ బాబాను వరంగల్ టాస్క్​ఫోర్స్​ ప

Read More

కొట్టుకుపోయిన ‘కేజ్​ కల్చర్ల’కు..పరిహారం ఇవ్వలె

ఏడాదిగా మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో వరదలకు కొట్టుకపోయిన యూనిట్లు   రూ.4.30కోట్ల

Read More

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఓ వైపు స్కిల్ డెవలప్​మెంట్ చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని కేంద్ర మం

Read More

సింగరేణిని ప్రైవేట్​పరం చేసేది కేసీఆరే..మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి

ధనిక రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారు బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఇన్​కమ్ ట్యాక్స్ ప్రభుత్వమే చెల్లిస్తది మందమర్

Read More

సంజయ్.. కవిత ట్వీట్ల వార్​

    గవర్నర్​కు గౌరవం దక్కదు.. ఆడబిడ్డలకు అండ లేదు:బండి సంజయ్     మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం అం

Read More

రైతులకు బేడీలు వేయడం బాధాకరం

హైదరాబాద్, వెలుగు: భువనగిరిలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం బాధాకరమని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తున

Read More

దశాబ్దంలోకి తెలంగాణ.. కాలం మరిచిన కలం యోధుడు

తన కలం ద్వారా ప్రజలను కదిలిస్తూ.. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం జైలుకు వెళ్లి, తుది శ్వాస వరకూ పోరాడిన ఓ జర్నలిస్ట్​ను కాలం గుర్తించలేద

Read More

వరద ముప్పు నివారణకు రూ.2500 కోట్లు.. మరో 6 సిటీలకు కేటాయిస్తామన్న అమిత్​షా

న్యూఢిల్లీ, వెలుగు: ప్రకృతి విపత్తు వల్ల ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశా

Read More