V6 News

latest news

గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ షాక్..100కు పైగా ఆస్తులు జప్తు

మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాకిచ్చింది. గాలి జనార్దనరెడ్డి  భార్య అరుణ పేరుతో ఉన

Read More

పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం.. మహిళ కడుపులో క్లాత్ను వదిలేసిన వైద్యులు..

నల్గొండలోని సాయి రక్ష ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సంవత్సరం క్రితం  మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో క్లాత్

Read More

ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు

నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ కేపీహెచ్‌బీలోని

Read More

ఆగస్టులో సింగరేణి ఎన్నికలు

    కార్మిక సంఘాలతో డీసీఎల్​సీ మీటింగ్​  కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఆగస్టులో  నిర్వహించేందుకు

Read More

500 మంది సిబ్బందితో ..సైబర్ సెక్యూరిటీ బ్యూరో

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. టెక్నాలజీని వాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు

Read More

శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి

    పరిగి డీఎస్పీని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్     కాళ్లాపూర్​లోని శిరీష కుటుంబానికి పరామర్శ 

Read More

పంజాగుట్టలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌‌, వెలుగు: నిమ్స్‌‌లో కొత్త బిల్డింగులకు శంకుస్థాపన సందర్భంగా బుధవారం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్

Read More

వెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో వెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జ

Read More

మళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ  రైలు ప్రమాదం జరిగింది. అనకాపల్

Read More

5 లక్షల మందికి చేప ప్రసాదం ఇచ్చాం

బత్తిన హరినాథ్​ గౌడ్​ కుటుంబ సభ్యులు పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపి

Read More

నలుగురు మావోయిస్టు మిలీషియా మెంబర్ల అరెస్ట్

మణుగూరు, వెలుగు:  నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి,  వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు  భద్ర

Read More

పెండ్లయిన 6 నెలలకే నవ జంట ఆత్మహత్య..

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లాలో కొత్త దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్​ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(24), కాప్రాలోని

Read More

పుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు

సిద్దిపేట రూరల్, వెలుగు :  సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో  ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే   రూ.20 వేలకు  అమ్ముకునేం

Read More