latest news
గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ షాక్..100కు పైగా ఆస్తులు జప్తు
మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాకిచ్చింది. గాలి జనార్దనరెడ్డి భార్య అరుణ పేరుతో ఉన
Read Moreపేషెంట్ల ప్రాణాలతో చెలగాటం.. మహిళ కడుపులో క్లాత్ను వదిలేసిన వైద్యులు..
నల్గొండలోని సాయి రక్ష ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సంవత్సరం క్రితం మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో క్లాత్
Read Moreఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ కేపీహెచ్బీలోని
Read Moreఆగస్టులో సింగరేణి ఎన్నికలు
కార్మిక సంఘాలతో డీసీఎల్సీ మీటింగ్ కోల్బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఆగస్టులో నిర్వహించేందుకు
Read More500 మంది సిబ్బందితో ..సైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోజురోజుకి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. టెక్నాలజీని వాడుతూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు
Read Moreశిరీష కుటుంబానికి న్యాయం చేయాలి
పరిగి డీఎస్పీని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాళ్లాపూర్లోని శిరీష కుటుంబానికి పరామర్శ
Read Moreపంజాగుట్టలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: నిమ్స్లో కొత్త బిల్డింగులకు శంకుస్థాపన సందర్భంగా బుధవారం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్
Read Moreవెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో వెహికల్స్ పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జ
Read Moreమళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ రైలు ప్రమాదం జరిగింది. అనకాపల్
Read More5 లక్షల మందికి చేప ప్రసాదం ఇచ్చాం
బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపి
Read Moreనలుగురు మావోయిస్టు మిలీషియా మెంబర్ల అరెస్ట్
మణుగూరు, వెలుగు: నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి, వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్ర
Read Moreపెండ్లయిన 6 నెలలకే నవ జంట ఆత్మహత్య..
కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లాలో కొత్త దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(24), కాప్రాలోని
Read Moreపుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే రూ.20 వేలకు అమ్ముకునేం
Read More













