V6 News

latest news

త్వరలోనే సోమశిల బ్రిడ్జి పనులు షురూ..

నాగర్​కర్నూల్,వెలుగు:  నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల వద్ద కృష్ణా నదిపై త్వరలో కేబుల్ ​బ్రిడ్జి పనులు ప్రారంభించి...సాధ్యమైనంత

Read More

స్ట్రోక్​తో ములుగు జడ్పీ చైర్మన్​ మృతి..సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంతాపం

ములుగు, వెలుగు : ములుగు జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్​(47)  గుండెపోటుతో చనిపోయారు. హనుమకొండలోని స్నేహకాలనీలోని ఇం

Read More

అమెరికాపై చైనా నిఘా.. క్యూబాలో గూఢచారులు

వాషింగ్టన్: అమెరికాపై చైనా నిఘా పెట్టింది. 2019 నుంచి సీక్రెట్​గా ఆ దేశ కార్యకలాపాల సమాచారం సేకరిస్తోంది. ఇదంతా క్యూబా వేదికగా చేస్తోంది. ఇందుకోసం అక్

Read More

మహిళల ఆకాంక్షలు నెరవేరేదెప్పుడు...మహిళల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వలేదు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్13న మహిళా సంక్షేమ దివాస్​గా ప్రభుత్వం ప్రకటించి సంబరాలకు సిద్ధమైంది. మహిళల సంక్షేమం సామాజిక, ఆర

Read More

స్మార్ట్​ ఫోన్​, సినిమాల ఎఫెక్ట్.. ​ మైనర్లు ఆగం

యాదాద్రి, వెలుగు  తెలిసీతెలియని వయస్సులో ప్రేమ పేరుతో చాలా మంది మైనర్లు ఆగమవుతున్నారు. పెద్దలతో గొడవలు పడుతున్నారు. ఇంట్లో నుంచి పారిపోతున్నారు.

Read More

ప్రతిపాదనలు దాటని.. వరద మళ్లింపు పనులు

సిరిసిల్లలో కాగితాలకే పరిమితమైన రూ.280 కోట్ల పనులు  కేటీఆర్​ఇలాకాలోనూ పనులు ప్రారంభం కాలే..  గతేడాది భారీ వర్షాలతో మునిగిన జిల్లాకేంద

Read More

జగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్​షా

ఏపీ సీఎం వై ఎస్​ జగన్మోహన్​రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్​షా విమర్శించారు.  ప్రధాని మోడీ 9

Read More

vikarabad crime: యువతి హత్యలో కీలక మలుపు.. పోలీసుల అదుపులో శిరీష బావ

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారు తెలిపిన వివరాలు.. జూన్ 10

Read More

బీఎస్పీ అధికారంలోకి రాగానే 'ధరణి' రద్దు

తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్​ ప్రకటించారు. ధరణి పోర్టల్​ను అడ్

Read More

ఢిల్లీలో తెచ్చిన ఆర్డినెన్స్‌లు.. మిగితా రాష్ట్రాల్లోనూ తెస్తరు

రాష్ట్రాలను హెచ్చరించిన సీఎం అరవింద్​ కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన స్పెషల్​ ఆర్డినెన్స్​ రానున్న రోజుల్లో

Read More

గ్రూప్-1 పరీక్ష..  అరగంట ముందే పేపర్ లాక్కొన్న ఇన్విజిలేటర్ .... న్యాయం చేయాలంటూ అభ్యర్ధుల ఆందోళన

తెలంగాణ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. నిమిషం తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశకు గు

Read More

పాకిస్తాన్ లో భారీ వర్షాలు.. 25 మంది మృతి.. 145 మందికి గాయాలు

పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో కనీసం 25 మంది మరణించగా 145 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప

Read More

భూవివాదం.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై కేసు

కొడంగల్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డిపై బంజారాహిల్స్​పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఇంద్రపాల్​రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమ

Read More