latest news
మైక్ కోసం భట్టి ఎదుట కొట్టుకున్న లీడర్లు
దేవరకొండ( కొండమల్లేపల్లి), వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ యాత్రలో
Read Moreచెరువులో మట్టి తవ్వకాలపై ఉద్రిక్తత
డిచ్పల్లి, వెలుగు: మండలంలోని అమృతాపూర్లో చెరువులో మట్టి తవ్వకాలపై ఆదివారం రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెరువు మట్టి పూడికతీతతో వచ్చిన
Read Moreబై బై మ్యాంగోస్.. ముగిసిన సీజన్.. మార్కెట్లో 30 శాతం పండ్లే
మామిడి పండ్ల సీజన్ ముగిసింది. వేసవికాలం జనాల నోరును తీపి చేసిన మ్యాంగోకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. సీజన్ ముగియడంతో రంగారెడ్డి జిల్
Read Moreగుడ్ హెల్త్ : ఉదయం అర గంట వాకింగ్ చేస్తే.. ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయి
ఉదయపు నడక వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నడక.. శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అనేక వ్యాధులను
Read Moreపాలమూరు-రంగారెడ్డి శిలాఫలకం దగ్గర..కాంగ్రెస్ నాయకుల నిరసన
భూత్పూర్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి ఎనిమిదేండ్లయిందని, ఇప్పటి వరకు 40శాతం పనులు కూడా జరగలేదని పాలమూరు పునర్న
Read Moreరాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. పోటీ చేసేది అక్కడి నుంచే
రాజకీయాల్లోకి మరో నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు. కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సప్తగిరి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్ర
Read Moreమంత్రి కొప్పుల అండదండలతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. చెరువు మట్టిని మంత్రి అనుచరులు ఇటుక బట్టిలకు తరలిస్తూ.. కోట్ల రూపాయలు క్
Read Moreతెలంగాణ ఆలూగడ్డకు భారీ డిమాండ్.. పండిస్తే చాలు డబ్బులే డబ్బులు
రాష్ట్రంలో ఆలుగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగ్గట్లు ఇక్కడ ఆలుగడ్డలు ఉత్పత్తి అవడం లేదు. తెలంగాణలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల
Read Moreస్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు.. ఆరు బస్సులు సీజ్
రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ తిరిగి ప్రారంభం కావడంతో ప్రైవేటు బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను ర
Read Moreమిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఎవరు : 43 శాతం రైలు ప్రమాదాలు ఉద్యోగుల తప్పిదాల వల్లే
2021-22 సంవత్సరంలో రైల్వే సిబ్బంది పనిలో లోపం కారణంగా రైలు ప్రమాదాల శాతం 42.86% అని రైల్వే సేఫ్టీ డేటా కమిషన్ తెలిపింది. జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్
Read Moreభారత్ సరిహద్దులో పాక్ డ్రోన్ల కూల్చివేత.. వాటిల్లో ఏముందంటే?
భారత్ సరిహద్దులోని రెండు వేర్వేరు ఏరియాల్లోకి పాకిస్థాన్ పంపించిన పలు డ్రోన్లను సరిహద్దు భద్రతా దళ జవాన్లు కూల్చివేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం
Read Moreడ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఖిలా వరంగల్ లో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పెట్రోల్ పంపు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధులను క్రెయిన్ ఢీకొట్టింది
Read Moreబీఆర్ఎస్లో బాల్క సుమన్ చిచ్చు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్లో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిచ్చు మొదలైంది. తన ఒంటెత్తు పోకడలతో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలను ఇబ్బం
Read More













