latest news
బీజేపీ అధ్యక్షుడి మార్పుపై లీకులు సరికాదు : విజయశాంతి
హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై మీడియా లీకులు సరికాదని కమలం పార్టీ సీనియర్నాయకురాలు విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ
Read Moreగోల్డ్ స్టోన్స్ భూ అక్రమాలపై విచారణ జరపాలి : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హైదరాబాద్, వెలుగు: గోల్డ్ స్టోన్స్ అధినేత ప్రసాద్ భూ దందా అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ
Read Moreతెలంగాణ చరిత్ర పుస్తకావిష్కరణ..కోట్లాది ఏండ్ల చరిత్రకు తెలంగాణ సాక్ష్యం
హైదరాబాద్, వెలుగు: చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ చరిత్ర పుస్తకాలను సీఎం కేసీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. మామిడి హరికృష
Read Moreవామ్మో ఎలక్షన్ డ్యూటీనా..! ఎన్నికల విధులకు వెనుకాడుతున్న బల్దియా సిబ్బంది
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల డ్యూటీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది జంకుతున్నారు. ఎంతో కష్టపడి ఎలక్షన్ విధులు నిర్వహించినా గౌరవ వేతనం అందకపోవడంతో సిబ్బంది
Read Moreఆస్తి విషయంలో గొడవ.. వదినను హత్య చేసిన వ్యక్తి
భీమదేవరపల్లి, వెలుగు : ఆస్తి విషయంలో మాట మాట పెరగడంతో ఓ వ్యక్తి తన వదినను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూ
Read Moreహైదరాబాద్లో ఘనంగా తెలంగాణ 2కే రన్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో తెలంగాణ రన్ నిర్వహించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ట్యాంక్బండ్లోన
Read Moreనర్సింగ్ విద్యార్థి హత్య కేసు.. అనిల్ విచారణలో సంచలన విషయాలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాండ్లాపూర్రి చెందిన నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 10 న రాత
Read Moreఅవినీతిపై దర్యాప్తు జరగాలె..నిర్దోషులని తేల్చుకుంటే మంచిది
ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చి అధికారానికి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ప్రజల నుంచి వస్తున్న విమర్శలు, &
Read Moreరుణం మాఫీ కాలే.. పరిహారం రాలె
ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆనవాయితీకి భిన్నంగా ప్రభుత్వం ఆడంబరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ప్రకటనల కోసం వం
Read Moreటికెట్ల ఆశతో..గ్రూపులుగా కాంగ్రెస్ లీడర్లు
నిజామాబాద్, వెలుగు పైరవీలు, పలుకుబడి ఇతర అంశాలతో పనిలేకుండా వచ్చే 6 నెలలు కష్టపడి పనిచేసిన వారికి అవకాశం లభిస్తుందని ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు
Read Moreకాంగ్రెస్లో తెగని పంచాయితీ..జిల్లా అధ్యక్షుడిపై వీడని పీఠముడి
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కాంగ్రెస్ పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ ర
Read Moreఒకే ట్రాక్ పై ఎదురెదురుగా రైళ్లు.. తప్పిన ఘోర ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ -జైరాంనగర్ రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఒకేలైన్లో రెండురైళ్లు వచ్చాయి. ఈ సమయంలో
Read Moreరైలు కిందపడి జంట ఆత్మహత్య
హైదరాబాద్ పాతబస్తీ యాకుత్ పురాలో దారుణం జరిగింది. రైలు కిందపడి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్ట
Read More













