latest news
రామకృష్ణ మిషన్ సేవలు మరువలేనివి : చిన్నజీయర్ స్వామి
రామకృష్ణ మిషన్ స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించిన కార్యక్రమాలు హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ముగిశాయి. ఈ సందర్భంగా రా
Read Moreఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులే కీలకం... నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్
న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్ర పరిస్దితులు,
Read Moreసంప్రదాయానికి ప్రతీక "రాజదండం" "సెంగోల్" కు ఇన్నాళ్లకు తగిన గౌరవం
భారత గొప్ప సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన సెంగోల్ను నూతన పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు
Read Moreమోడీ చేతికి రాజ దండం సెంగోల్
బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివా
Read Moreసీబీఐకి హైకోర్టు ప్రశ్నల వర్షం.. అవినాష్ వాట్సప్ కాల్ ఎవరికి చేశారో తెలుసా?
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో శనివారం(మే27) వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర
Read Moreతమ్ముళ్లూ.. మీ ఉత్సాహం ఉరకలేయాలి : చంద్రబాబు
రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడే.. చరిత్రను తిరగరాసే రోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా తిరిగి రాష్ట్రాన్ని కాపాడటానికి, దే
Read Moreవావ్... ఒక్క కౌగిలింత.. బ్యాంకు దోపిడీని ఆపేసింది
"ఒక చిన్న నవ్వు నవ్వి యుద్దాలు కూడా ఆపొచ్చు" అంటారు కదా.. అలాగే "ఓ హగ్ తో బ్యాంక్ దోపిడీ ఆగిపోయింది". విచిత్రంగా ఉంది కదా.. వినేంద
Read Moreభిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం.. ఒకే పువ్వు ఉండటం కుదరదు
ఢిల్లీ ప్రభుత్వాన్నే కాదు..పంజాబ్లో తమను కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్లో బడ్జెట్ స&
Read Moreరాబోయే 3, 4 రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్
భారత వాతావరణ శాఖ (IMD) హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం
Read Moreబైబిల్ పట్టుకున్నందుకు 2 ఏళ్ల చిన్నారికి జీవిత ఖైదు
ఉత్తర కొరియాలో చెత్త చట్టాలు..వింత, విచిత్ర నిర్ణయాలతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తన నియంత పాలనతో ప్రజలను ఇష్టానుసారంగా శిక్ష
Read Moreకేంద్ర ఆర్డినెన్స్పై దుమారం..కేజ్రీవాల్- కేసీఆర్ భేటీకి కారణమేంటి
ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వ
Read Moreఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్స్పై పోలీసుల నిఘా
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు మాంచి కిక్కు ఇచ్చే మ్యాచ్ ఇది. దీనికితోడు సౌత్ వర్సెస
Read Moreఅమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్.. అబ్బురపర్చే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్స్
యూజర్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా కొత్త 5జీ ప్రపంచం కళ్ల ముందుకు వచ్చేసింది.
Read More













