latest news
16 ఫ్యూన్ ఉద్యోగాలు.. 1779 మంది పీజీ, ఎంఫిల్ అభ్యర్థులు దరఖాస్తు
సర్కారీ కొలువులంటే జనాలు ఏమీ ఆలోచించడం లేదు. ఎంత ఉన్నతస్థాయి చదువు చదివినా చపరాసీ ఉద్యోగాలకు నిరుద్యోగులు ఎగబడుతున్నారు. తాజాగా మధ్య
Read More2 కిలో గంజాయి స్వాధీనం... యువకులు అరెస్ట్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధ
Read More6.80 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్ర ఆమోదం
తెలంగాణ రైతులకు కేంద్రం మరోసారి మద్దతుగా నిలిచింది. 2021–22 రబీ సీజన్, 2022 -23 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 13.73 లక్షల మెట్రిక్ టన్నుల పారా
Read Moreఈ అలవాట్లు ఉంటే.. మీకు కచ్చితంగా షుగర్ వస్తుంది
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఈ ఆధునికి యుగంలో మన ఆహారపు అలవాట్లు మనకు చాలా రోగాలను తెచ్చిపెడుతున్నాయి. అందులో ఎక్కువ మందికి డయాబెటిస్ సమస్య.
Read Moreటాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కన్నుమూత
టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ కే.వాసు కన్నుమూశారు. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం
Read More4 సార్లు వాయిదా.. పరీక్ష తేదీలపై నో క్లారిటీ..
డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ పోస్టులపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31న 544 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టెక్న
Read Moreఏంటీ చండాలం : ఫోన్ పే, గూగుల్ పే తరహాలో.. కిస్ పే షాపింగ్
ఓరి దుర్మార్గుడా.. ఎంత నీచానికి ఒడిగట్టావురా.. అమ్మాయిలకు ఆశ చూపించి వీడు చేస్తున్న దగుల్బాచీ పనులపై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వస్తువులు కొనుగోలు
Read More"సెంగోల్" వివాదం.. ఫేక్ అంటున్న కాంగ్రెస్..అమిత్ షా ఖతర్నాక్ కౌంటర్
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య వివాదం నడుస్తుండగా..రాజదండం (సెంగోల్)పై కూడా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్ర
Read Moreపొంగులేటిపై ఒత్తిడి ..నిర్ణయం తీసుకుంటారా...మా దారి మేం చూసుకోవాలా!
ఖమ్మం మాజీ ఎంపీపై ఒత్తిడి పెంచుతున్న అనుచరులు ఇంకా డైలమాలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కర్నాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్తారని టాక్
Read Moreయోగా మహోత్సవ్... 25 రోజుల పాటు కౌంట్ డౌన్ వేడుకలు
యోగా మహోత్సవ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యోగా మహోత్సవ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరగనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలి
Read Moreఓఆర్ఆర్ టోల్ స్కాం..ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే పెద్దది రూ. లక్ష కోట్ల ఆస్తిని 7 వేల కోట్లకు కట్టబెట్టారు
ఓఆర్ఆర్ టోల్ టెండర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని ఆరోపించాడ
Read Moreవీధి కుక్కల దాడి.. మూడేళ్ల బాలుడి పరిస్థితి విషమం
హైదరాబాద్ లో రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడు
Read Moreపాలు అమ్మి.. అప్పులు చేసి చదివించిన తండ్రి.. స్టేట్ ర్యాంక్ కొట్టిన కొడుకు
తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. రెండు విభాగాల్లోనూ టాప్ ర్యాంకులు దక్కించుకున్నా
Read More












