lok sabha
లోక్సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు ఆగంతకులు, గ్యాస్ బాటిళ్లు విసిరేత
పార్లమెంట్ లో కలకలం.. లోక్ సభ జరుగుతున్న సమయంలో.. గ్యాలరీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు.. తమ వెంట తె
Read Moreబహిష్కరణను సుప్రీంలో సవాల్ చేసిన మహువా
న్యూఢిల్లీ : ‘ప్రశ్నకు నోటు’ కేసులో లోక్ సభ తనపై విధించిన బహిష్కరణను తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సోమవారం సుప్రీం కోర్టులో స
Read Moreగత మూడేండ్లలో తెలంగాణకు 3,073 కోట్లు ఇచ్చాం : లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : గత మూడేండ్లలో తెలంగాణకు రూ.3,073 కోట్లు ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. ‘స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర
Read Moreఅధిష్టానం ఆదేశిస్తే లోక్ సభకు పోటీ చేస్తా : జానారెడ్డి
హైదరాబాద్: అధిష్టానం ఆదేశిస్తే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ జానారెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి ర
Read Moreలోక్సభ సభ్యత్వం రద్దు.. సుప్రీంకోర్టుకు మహువా మొయిత్రా
తన లోక్సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్సభ నుం
Read Moreమహువా మొయిత్రాపై వేటు .. కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్
ప్రశ్నకు నోటు వ్యవహారంలో పార్లమెంట్ చర్యలు లోక్ సభకు ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ కక్షసాధింపేనని ప్రతిపక్షాల ఫైర్ న్యూఢిల్లీ: తృణమూల్ కా
Read Moreఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. డిసెంబర్ 8వ తేదీ శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ లో
Read Moreఅదానీపై ప్రశ్నల రగడ: లోక్సభ నుంచి TMC MP మహువా మెయిత్రాపై సస్పెన్షన్
డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు వేశారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటుపడింది. డబ్బులు తీసుకొని అదానీ గ్రూప్ పై ప్రశ్నలు వేశార
Read Moreతెలంగాణ ట్రైబల్ వర్సిటీ బిల్లుకు లోక్సభ ఆమోదం
అన్ని పార్టీల మద్దతు.. మూజువాణి ఓటుతో బిల్లు పాస్ న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో సమ్మక్క–సార&
Read Moreములుగు సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి లోక్సభ ఆమోదం
ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమ
Read Moreపీవోకే మన అంతర్భాగమే : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
2026 కల్లా టెర్రరిస్ట్ రహిత జమ్మూ కాశ్మీర్ చూస్తాం సవరణ బిల్లులతో కాశ్మీరీ పండిట్లకు న్యాయం పీవోకే ఏర్పడటానికి కారణం నెహ్రూయే అని ఫైర్
Read Moreట్రైబల్ వర్సిటీ ఏర్పాటుతో .. గిరిజనుల సాధికారత
న్యూఢిల్లీ, వెలుగు : ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు.. తెలంగాణలో గిరిజనుల సాధికారతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అ
Read Moreతెలంగాణ ట్రైబల్ వర్సిటీ బిల్లుకు లోక్ సభ ఆమోదం
ప్రాంతీయ ఆకాంక్షలు తీరుస్తుందన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన
Read More