Mahbubnagar

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

పాలమూరు సభలో ప్రకటించిన సీఎం  మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు స్థాని క సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థిగా టీటీడీ బోర్డు

Read More

రాష్ట్రాభివృద్ధికి సహకరించకుంటే .. మోదీనైనా ఉతుకుతం : సీఎం రేవంత్​

ప్రధానమంత్రికి సీఎం హోదాలో సమస్యల్ని చెప్పుడు తప్పా? మా ప్రభుత్వాన్ని పడగొడ్తమంటే పేగులు తీసి మెడలేసుకుంటం ప్రజలు బోర్లబొక్కలేసి బొక్కలు ఇరగ్గొ

Read More

ఎమ్మెల్సీ సీటుకు కాంగ్రెస్​లో పోటాపోటీ

బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థులు కరువు నాగర్​కర్నూల్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడానిక

Read More

మాస్ కాపీయింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

గద్వాల, వెలుగు: ఇంటర్  ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్  సంతోష్ ఆదేశించారు. శనివారం

Read More

స్కూలు ఎప్పుడు కూలుతుందో.. బిక్కుబిక్కుమంటున్న స్టూడెంట్స్​

వంగూర్, వెలుగు:మండలంలోని తిప్పారెడ్డిపల్లి అప్పర్​ ప్రైమరీ స్కూల్​ శిథిలావస్థకు చేరుకుంది. భవనం పై పెచ్చులు ఊడిపోతున్నాయని, ​ ఎప్పుడు కూలుతుందోనన్న భయ

Read More

జడ్చర్ల లో ఎయిర్​పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లు : మన్నే శ్రీనివాస్​రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు:  ఎయిర్​పోర్టులకు దీటుగా రూ.41 వేల కోట్లతో రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ఆధునీకరించడం హర్షణీయమని మహబూబ్​నగర్​ ఎంపీ మన్నే శ్

Read More

వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పిస్తాం : బి సింగారెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్  బి సింగారెడ్డి తెలిపారు. బుధవ

Read More

ఇసుక తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

జడ్చర్ల, వెలుగు: ఉదండాపూర్​ నుంచి జడ్చర్లకు ఫిల్టర్​ ఇసుకను తరలిస్తున్న 10 టిప్పర్లను జడ్చర్ల పోలీ సులు పట్టుకున్నారు. ఉదండాపూర్​ రిజ ర్వాయర్​లో ఫిల్ట

Read More

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

కోస్గి, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న కోస్గికి సీఎం రాను

Read More

అంపశయ్యపై చెంచులు..పదేండ్ల క్రితం 12వేల జనాభా.. ప్రస్తుతం 9వేలకు!

    ఉపాధి లేక, అర్ధాకలితో బతుకీడుస్తున్నరు     పోషకాహారం లేక ప్రాణాలిడుస్తున్నరు     ఇలాగే ఉంటే చె

Read More

కేంద్ర ప్రభుత్వ వైఖరిని  ఖండించండి : శ్రీనివాస్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులపై చేస్తున్న జులుంను ఖండించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్  కోరారు.

Read More

మద్దతు ధర కోసం రైతుల తండ్లాట .. 10 రోజుల్లో మూడోసారి రైతుల ఆందోళన

వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు నాగర్ కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కోసం వేరుశనగ పండించిన రైతులు

Read More

కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీ ఆదాయం రూ.13.5 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీని మంగళవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. రూ. 13,05,790 ఆదాయం వచ్చినట్లు ఈవో సి.మదనేశ్వర్ రెడ్డి తెలిప

Read More