కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీ ఆదాయం రూ.13.5 లక్షలు

కురుమూర్తి  స్వామి టెంపుల్  హుండీ ఆదాయం రూ.13.5 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామి టెంపుల్ హుండీని మంగళవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. రూ. 13,05,790 ఆదాయం వచ్చినట్లు ఈవో సి.మదనేశ్వర్ రెడ్డి తెలిపారు.

హుండీ లెక్కింపులో సూపరింటెండెంట్​ మదన్ కుమార్, అర్చకుడు స్వామి, సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.