లింగాల, వెలుగు: ఓటరు సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం లింగాల గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన సర్ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.
