Mahbubnagar
కాంగ్రెస్కు పట్టం కట్టిన..పల్లె తెలంగాణ
కాంగ్రెస్కు పట్టం కట్టిన..పల్లె తెలంగాణ జీహెచ్ఎంసీలో దెబ్బతీసిన సెటిలర్ల ఓట్లు వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా బీఆర్ఎస్కే.. పోలింగ్ సరళిపై విశ్లే
Read Moreమహబూబ్నగర్ లో కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
తేలనున్న 200 మంది అభ్యర్థుల భవితవ్యం ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు, అబ్జర్వర్లు మహబూబ్నగర
Read Moreఎయిడ్స్ బాధితులకు అండగా ఉండాలి : గంట కవితా
గద్వాల, వెలుగు: ఎయిడ్స్ బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ గంట కవితా దేవి కోరారు. శుక్రవారం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సం
Read Moreకౌంటింగ్ పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కౌంటింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటిం
Read Moreమరోసారి భారీ మెజార్టీతో గెలుస్తా : శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఈ ఎన్నికల్లో హంగ్ కు అవకాశం లేదని, హ్యాట్రిక్ సీఎం కేసీఆరేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల
Read Moreఈవీఎంలకు కట్టుదిట్టమైన భద్రత
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోలింగ్ ముగిసిన తరువాత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్రూమ్లకు తరలించినట్లు నాగర్కర్నూల్ కలెక్టర్ ఉదయ్కు
Read Moreవాళ్లకెన్ని? మనకెన్ని?..పోలింగ్ లెక్కల్లో బిజీగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు
జిల్లా హెడ్ క్వార్టర్లలో అపోజిషన్ పార్టీలకు లీడ్ వచ్చే అవకాశం జడ్చర్లలో మినహా మిగతా చోట్ల తగ్గిన పోల్ పర్సంటేజీ మహబూబ్నగర్, వెలుగు : అ
Read Moreమహబూబ్నగర్ : పోలింగ్ ప్రశాంతం
ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లకు తప్పని తిప్పలు జడ్చర్ల, దేవరకద్రలో 11 గంటల తర్వాత అనుహ్యంగా పెరిగిన పోలింగ్ టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ర
Read Moreమహబూబ్నగర్ : పోలింగ్కు అంతా రెడీ
ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు ఉమ్మడి జిల్లాలో 32,81,593 మంది ఓటర్లు మహబూబ్నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు ఆఫీసర్
Read Moreకొత్త వేషగాళ్ల మాటలు నమ్మితే మోసపోతాం : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల, వెలుగు: ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త రకం వేషగాళ్లు వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మితే మోసపోతామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ర
Read Moreబీజేపీ వస్తే అవ్వకు, తాతకు పింఛనొస్తది : మిథున్ రెడ్డి
పాలమూరు/హన్వాడ, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అవ్వకు, తాతకు పింఛన్ వస్తదని మహబూబ్నగర్ బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మంగళవారం
Read Moreదోపిడీ దొంగలను తరిమికొట్టాలె : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు : పాలమూరును దోచుకుంటున్న దోపిడీ దొంగలను తరిమికొట్టాలని మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం
Read Moreనాగర్ కర్నూల్ లో ఎంతో అభివృద్ధి చేశా : మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గత 9 సంవత్సరాల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Read More












