Medak District

మాటిమాటికీ గేటు..రోజుకు 40 సార్లు పడుతున్న రైల్వే గేట్

పడ్డప్పుడల్లా 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చేగుంట వద్ద ఆర్‌‌వోబీ నిర్మించాలని డిమాండ్ మెదక్​ (చేగుంట)

Read More

నీటిపండుగకు సింగూరు దూరం..ఏళ్లుగా మొదలేకాని సంగారెడ్డి కాల్వ నిర్మాణం

మెదక్​, సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్​, మెదక్​ జిల్లా వనదుర్గ(ఘన్​పూర్) ప్రాజెక్ట్​ సాగునీటి దినోత్సవాలకు నోచుకోలేదు.

Read More

చెరువుల పండుగ ఎట్లా చెయ్యాలే.. సర్పంచులు నిరసన 

మెదక్, వెలుగు: బతుకమ్మలు, బోనాల ఊరేగింపులతో పాటు నాన్ వెజ్ భోజనం పెట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే పైసలు సరిపోవని, సొంతంగా పైసలు ఖర్చు పెట్టడం తమ వల్ల కాదని

Read More

కల్తీ కల్లు తయారు చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

మెదక్​ (మనోహరాబాద్​), వెలుగు: కల్తీ కల్లు తయారు చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మెదక్ ఒకటో అడిషనల్​ సెషన్స్​ జడ్జి లక్ష్మీ శారద బుధవారం తీర

Read More

మన బడి పనులు ఏడియాడనే..స్కూల్స్ రీ ఓపెనింగ్‌‌కు ఆరు రోజులే టైం

ఇంకా పూర్తికాని పనులు కొన్నిచోట్ల మొదలు కూడా పెట్టలే మెదక్, వెలుగు: మన ఊరు– మన బడి పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. స్కూల్స్‌‌

Read More

దశాబ్ది వేడుకల ధూంధాం

తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ధూంధాంగా ప్రారంభంఅయ్యాయి.  శుక్రవారం అధికార యంత్రాగంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, స్టూడెంట్, ఉద్యోగ సంఘాల

Read More

వడ్లను తరలించాలని.. రైతులు కన్నెర్ర

లారీలు లేక ఎక్కడి  ధాన్యం అక్కడే  ఎమ్మెల్యే మదన్​ రెడ్డి  సొంతూర్లోనూ రైతులకు తప్పని తిప్పలు కౌడిపల్లి, రామాయంపేట,శివ్వంపేట,

Read More

అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా పటాన్‌చెరు..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్​చెరు, వెలుగు: ఒకప్పుడు కాలుష్యానికి చిరునామాగా ఉండే పటాన్‌ చెరును గేటెడ్ కమ్యూనిటీలు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్

Read More

దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలె..జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో జడ్పీ

Read More

జూన్​ 2న యాక్షన్ ప్లాన్‌ ప్రకటన..జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ ​సాధన కోసం జూన్​ 2న కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్​ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ తెలిపారు. మంగళవారం పట

Read More

ఐదేండ్లైనా.. హామీలు తీర్చట్లే!

కలెక్టరేట్ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు  బోర్లు, చెట్లకు పరిహారం ఇస్తలే.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తలే కలెక్టరేట్ వద్ద పలుమార్లు

Read More

మెదక్​ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా..మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి

పాపన్నపేట,వెలుగు: వచ్చే ఎన్నికల్లో మెదక్​ ఖిల్లాపై  కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  మంగళవా

Read More

పార్లమెంట్ ఓపెనింగా.. మోడీకి పట్టాభిషేకమా

హుస్నాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమం చూస్తుంటే ప్రధాని మోడీ పట్టాభిషేకం చేసుకున్నట్లుగా ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెం

Read More