
Medak District
బిర్యానీ హోటల్ లో కుళ్లిన చికెన్..15 మందికి వాంతులు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మన్నత్ బిర్యానీ మండి హోటల్ లో బిర్యానీ తిన్న వారికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. బాధితుల వివరాల ప్రకారం..శనివారం హోట
Read Moreమెతుకు సీమను ముంచిన అకాల వర్షాలు
కూరగాయల పంటలకూ తీరని నష్టం పిడుగుపాటుకు మూడు దూడలు మృతి ఈదురు గాలు
Read Moreహోలీ వేడుకల్లో పెట్రోల్ పోసి నిప్పంటించిండు
రంగులతో ఆనందమయంగా జరగాల్సిన హోలీ పండుగ మెదక్ జిల్లాలో విషాదం నింపింది. సరదాగా ఆడాల్సిన హోలీ కాస్త గొడవకు దారి తీసింది. ఇద్దరి వ్యక్త
Read Moreఊర్లో లిక్కర్ అమ్మితే రూ.10 వేలు జరిమానా
మెదక్ (నార్సింగి), వెలుగు: ఊరిలో ఎవరైనా లిక్కర్అమ్మినా, కొనుక్కొని తాగినా జరిమానా కట్టాలని మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ తీర్మ
Read Moreఅత్తగారు బంగారం పెట్టలేదని కరెంటు స్తంభం ఎక్కిండు
మెదక్ పట్టణంలో ఓ యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు. గాంధీ నగర్ కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్ గా చేస్తూ జీవనం
Read Moreఏటీఎంలో చోరీ.. నిందితుడి అరెస్ట్
శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఒ యువకుడు మెదక్ జిల్లా నర్సాపూర్ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు
Read Moreఏడుపాయలలో ఎక్కడి సమస్యలు అక్కడే
మెదక్/పాపన్నపేట, వెలుగు : ఏడుపాయలలోని దుర్గమ్మ ఆలయానికి ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా వసతులు మాత్రం సరిగా లేవు. ప్రతిసారి మహాశివరాత్రి జాతర
Read Moreనర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానాల ట్రెండ్ కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లపై కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురువేస్తున్నారు. తాజాగా మెదక్ జ
Read Moreఏడాదైనా అమలుకాని సీఎం, మంత్రి హామీలు
మెదక్/పాపన్నపేట, వెలుగు : కాలేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ను గతేడాది ప్రారంభించిన సంద
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘అవిశ్వాస ’ సెగలు
తెరవెనుక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పాత్ర ఉందనే అనుమానాలు సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటుతో కంగుతింటున్న చైర్మన్లు నిన్నమొ
Read Moreఫామ్ ల్యాండ్స్ పేరుతో గుంటల్లెక్క అమ్ముతున్నరు
శివ్యంపేట, నర్సాపూర్ మండలల్లో జోరుగా ఫామ్ ల్యాండ్ వెంచర్లు సర్కారు అమ్దానీకి గండికొడుతున్న రియల్టర్లు వీటికి నాలా కన్వర్షన్లు,రూల్స్ ఉండవ
Read Moreమెదక్ జిల్లాలో విషాదం.. పేలిన గ్యాస్ సిలిండర్
మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందారు. గ్రామానికి చెందిన అంజమ్మ అనే మహిళ
Read Moreఆ ఊరంతా సర్కార్ దేనట.. ఇంటింటికీ లక్షల జరిమానా
రూ.లక్షలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలట ఒక్కో పెంకుటిల్లుకు రూ.5 లక్షల దాకా రెగ్యులరైజేషన్ ఫీజు లబోదిబోమంటున్న నిరుపేదలు కూలి చేసుకునే తాము అన
Read More