millers

మిల్లర్లకు మంత్రి గంగుల వార్నింగ్

ఖమ్మం: తేమ శాతం పేరుతో తరుగు తీస్తోన్న మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు  మంత్రి గంగుల కమలాకర్. రైతులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు. వడ్ల

Read More

నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల,వెలుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి కారణంగా అటు మిల్లర్లు, ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రా రైస్

Read More

మిల్లర్లు అక్రమాలు చేస్తే సహించేది లేదు

కరీంనగర్ : మిల్లర్లు అక్రమాలు చేస్తే సహించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం బద్దిపల్లి, ఆసిఫ్ నగర్, నా

Read More

వడ్లు దింపుకోని మిల్లర్లు..వానలకు తడుస్తున్న వడ్లు

వడ్లు దింపుకోని మిల్లర్లు.. వానలకు తడుస్తున్న కుప్పలు సర్కారు, మిల్లర్ల మధ్య నలుగుతున్న రైతులు 30శాతం సెంటర్లే ఓపెన్​.. అక్కడా కొనుగోళ్లు

Read More

మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలె

కామారెడ్డి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందిపెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపించారు. శనివారం జిల్లాలోని ఎల్లార

Read More

ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వాములు కావాలి

సమన్వయంతో పనిచేసి రైతులను ఆదుకుందాం సమస్యలు సీఎం, సీఎస్‌‌‌‌ కమిటీ దృష్టికి తీసుకెళ్తా: గంగుల మిల్లర్లతో మంత్రి చర్చలు.. ప్ర

Read More

సర్కారు నిర్లక్ష్యంతో మిల్లర్ల మాయాజాలం

రెండేండ్లలో వడ్ల ధరలో రూ.500 వరకు కోత పాత బియ్యం రేట్లు రూ.600 దాకా పెంపు మునుగుతున్న రైతులు, వినియోగదారులు నల్గొండ, వెలుగు: కరోనా టైంలో ఆ

Read More

లెవీ బియ్యాన్ని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న మిల్లర్లు

60 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఎఫ్​సీఐ అధికారులు     బోధన్​ మండలంలోని ఒకే రైస్​మిల్​లో రూ.7.5 కోట్ల విలువైన 38వేల క్

Read More

ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె

కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమ

Read More

రైతులను దోచుకుంటున్న ట్రేడర్లు, మిల్లర్లు

సూర్యాపేట మార్కెట్​లో రైతుల గోస క్వింటాల్​కు రూ. 1,400లే ఇస్తామన్న వ్యాపారులు ఇట్లయితే  లాగోడి కూడా రాదని రైతుల ఆవేదన  అర్ధరాత్రి వ

Read More

మిల్లర్ల కుమ్మక్కు

క్వింటాల్​కు రూ.200 నుంచి రూ.300 తగ్గింపు  మీటింగ్ లు పెట్టుకొని రేటు ఫిక్స్ చేస్తున్నరు రైతులకు ఎకరాకు రూ.3వేల దాకా నష్టం మిర్యాలగూడ

Read More

సర్కార్ తీరుపై రూలింగ్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల ఫైర్

ప్రత్యామ్నాయ పంటలకు సీడ్​ దొరకట్లే చెరువుల్లో చేపలు వేస్తలేరు అక్రమంగా మట్టి, ఇసుక రవాణా స్కూళ్లకు టీచర్లు టైంకి వస్తలేరు హనుమకొండ జడ్పీ మీ

Read More

వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దందా

వానాకాలం వచ్చినా యాసంగి సీఎంఆర్ పూర్తికాలే ఇప్పటికి 46% బియ్యం మిల్లుల్లోనే.. మంచి బియ్యం అమ్ముకొని.. ముక్కిన బియ్యం లెవీకీ నకిలీ ట్రక్‌

Read More