National
రాజకీయాల్లోకి సోనియా గాంధీ అల్లుడు .. అమేథీ నుంచి పోటీ?
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన
Read Moreఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల తొలగింపు: ఈసీ ఉత్తర్వులు
లోక్ సభ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ
Read Moreతృణమూల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల లిస్ట్ ఇదే
బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని 42 ఎంపీ స్థానాలకుగాను TMC అభ్యర్థులను డిక్లేర్ చేశారు ఆపా
Read Moreనేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లుగా హుస్సేన్, రామచందర్
ఉత్తర్వులు రిలీజ్ చేసిన కేంద్రం న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణకు చెందిన జాతోతు హుస్సేన్ ను నేషనల్ ఎస్టీ కమి షన్ (ఎన్సీఎస్టీ) మెంబర్ గా, వడ్డెపల్
Read Moreరామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి మాస్క్లేని ఫొటోలు వైరల్ ..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముసుగు లేకుండా టోపి లేకుండా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తూ
Read Moreపట్టాలు ఎక్కనున్న మరో రెండు వందే భారత్ రైళ్లు
ముంబై: రైల్వే ప్రయాణికులకు వసతుల కల్పన, రద్దీని నివారించేందుకు రైళ్లను పెంచాలని పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని వం
Read Moreజుట్టుకు ఇంత డిమాండ్ ఉందా... 11వేల కోట్ల స్కామ్..!
జుట్టుంటే ఎన్ని హొయలైనా పోవచ్చు అన్న సామెత మనం తరచూ వింటూనే ఉంటాం. జుట్టు వల్ల అందం, ఆత్మ స్తైర్యం పెరగటమే కాదు, కోటాను కోట్ల ఆదాయం కూడా వస్తుంది. హైద
Read Moreనీటిలో మునిగి ఉన్న ద్వారకలో.. శ్రీకృష్ణునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
ప్రధాని మోదీ నీటిలో మునిగి ఉన్న ద్వారకలో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుజరాత్ పర్యటన సందర్భంగా సుదర్శన్ సేతును ప్రారంభించిన అనంతర
Read Moreదేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి.. సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్ లోని ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన తీగలవంతెన (కేబుల్ బ్రిడ్జి) ని ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 25) ప్రారంభించారు. ‘సుదర్శన సేత
Read Moreఅస్సాంలో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ రద్దు: కేబినెట్ ఆమోదం
గువహటి: అస్సాంలో ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 1935ని రద్దు చేసేందుకు ఆ రాష్ట్ర కేబినెట్ శుక్రవారం రాత్రి ఆమోదం తెలిపింది.
Read Moreఓటర్లకు ఆ హక్కు ఉంది..ఎన్నికల హామీల అమలుపై సీఈసీ
చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు
Read Moreఈడీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
బీదర్: కాంగ్రెస్ కు చెందిన కొంత మంది నేతలు ఈడీ, ప్రధాని మోదీకి భయపడి బీజేపీ వైపు పరిగెత్తుతున్నారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ
Read Moreభార్య ఇన్స్టా రీల్స్ చేస్తోందని.. భర్త ఆత్మహత్య
బెంగళూరు:భార్య ఇన్స్టా రీల్స్కు బానిసైందనే ఆవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నాటకలోని హనూరులో చోటు చేసుకుంది. తన భార్య ఇన్స్ట
Read More