parents

కట్నం వేధింపుల చావులో.. ఆ కుటుంబం మొత్తానికి జీవితకాల జైలు శిక్ష

కట్నం కోసం వేధించిన కేసులో ఓ కుటుంబం మొత్తానికి  జీవిత ఖైదు శిక్ష  పడింది. ఉత్తర్​ప్రదేశ్​రాష్ట్రంలోని జిల్లా కోర్టు వెలువరించిన తీర్పు తాలూ

Read More

తల్లిదండ్రుల కలలు నిజం చేయాలి: వివేక్

స్టూడెంట్లు చిన్నతనం నుంచే లక్ష్యం పెట్టుకొని చదవాలి యాచారం, వెలుగు: స్టూడెంట్లు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని బీజేపీ కార

Read More

ప్రేమించి మోసం చేశాడంటూ.. ప్రియుడి ఇంటి ముందు బైఠాయింపు

ముత్తారం, వెలుగు:  ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు బైఠాయించింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్ర

Read More

చిన్నారిని చితకబాదిన టీచర్

రాయపర్తి, వెలుగు:  వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో శనివారం ఓ చిన్నారిని టీచర్​ చితకబాదాడు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాలోని &

Read More

స్పోర్ట్స్ స్కూల్​లో తల్లిదండ్రుల ఆందోళన.. పిల్లలను చూసేందుకు అనుమతి ఇవ్వని అధికారులు

శామీర్ పేట, వెలుగు: రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్​లో బాలికలపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు రావడంతో..  తల్లిదండ్రులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశ

Read More

పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్... చితకబాదిన పేరెంట్స్

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్​ని పేరెంట్స్ చితకబాదారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాల

Read More

ఎంజేపీలో స్టూడెంట్‌‌పై మరొకరు దాడి

చంపిన పట్టించుకోరా? అని పేరెంట్స్​ ధర్నా శాయంపేట, వెలుగు:  హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో

Read More

పెళ్లి తర్వాత కూతుళ్లు మారిపోతారు : ఇంటర్నెట్ లో ఎమోషనల్ డిస్కషన్.. ఇందులో మీరూ ఉంటారు కచ్చితంగా..

చాలా మంది అమ్మాయిలకు వివాహానంతరం కూడా తన తల్లిదండ్రులకు ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలని ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో భర్త లేదా అత్తమామలు అడ్డుచెప్పడం లాం

Read More

మా పిల్లలు కనీసం డిగ్రీ చదవాలి.. గ్రామీణ భారతంలో 78% పేరెంట్స్ కోరిక

నివేదికను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రి న్యూఢిల్లీ : తమ పిల్లలు కనీసం డిగ్రీ వరకు చదవాలని గ్రామీణ భారతంలోని 78% పేరెంట్స్ కోరుకుంటున్నారు.

Read More

గురుకుల పాఠశాలలో ఆందోళన.. 60 మంది స్టూడెంట్స్ కి కండ్లకలక

వర్షాలు విజృంభిస్తున్న వేళ కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి. జిల్లాల్లో పదుల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కరీంనగర్లోని ఓ గుర

Read More

ఛీ.. వీళ్లు తల్లిదండ్రులేనా... రీల్స్ కోసం బిడ్డను అమ్ముకున్నారు

పిల్లలు లేని దంపతులు ఎన్నో ఆసుపత్రులు తిరిగి మాతృ స్పర్శ కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక తమ పిల్లలకు తమ ఆస్తులను అవసరమైతే తమ శరీ

Read More

వీళ్లు తల్లిదండ్రులేనా? ఐఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మిన్రు

సోషల్​మీడియా.. మనిషి జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తున్న మాధ్యమం. దాని పిచ్చిలో పడి కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు నివ్వెరపరిచేలా చేస్తున్నాయి. అలాంటి

Read More

భార్య, అత్తమామలను చంపిన భర్త.. విషాదంతంగా ముగిసిన లాక్ డౌన్ లవ్ స్టోరీ

కొవిడ్ లాక్ డౌన్ లో వికసించిన ఓ  ప్రేమ కథ  విషాదాంతంగా ముగిసింది. ఓ భర్త తన  భార్య, అత్తమామను  హత్య  చేసి   9 నెలల పాపతో

Read More