
Piyush Goyal
మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతం
న్యూఢిల్లీ: ఇండియా వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని, 2047 నాటికి 35-–40 -ట్రిలియన్ డాలర్ల మార్కును తాకగలదని కేంద్ర వాణి
Read Moreఇండియాకు ఇన్నోవేషన్స్ అవసరం : పీయుష్గోయల్
అన్ని దేశాలూ స్టార్టప్లకు సాయం చేయాలె న్యూఢిల్లీ/హైదరాబాద్: గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి మెంటర్లు, ఇన్వెస్టర్లు, ఎంట్
Read Moreబీజేపీలో చేరిన పంజాబ్ మాజీ మంత్రి
పంజాబ్ మాజీమంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు కండువా కప్పి
Read Moreఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎ
Read Moreసాధారణ రైతు కొడుకు నేడు ఉపరాష్ట్రపతి: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: ఓ సాధారణ రైతు కొడుకు నేడు భారత ఉప రాష్ట్రపతి అయ్యారని కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ కొనియాడారు. రాజ్యసభ చైర్మన్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉప
Read Moreఏ దేశ భవిష్యత్ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉంది : పీయుష్ గోయల్
న్యూఢిల్లీ: ఏ దేశ భవిష్యత్ను అయినా నిర్దేశించే శక్తి ఎగుమతులకు ఉందని కేంద్ర వాణిజ్య, ఆహారభద్రతలశాఖల మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. అన్ని రంగాల ఎ
Read Moreకాకినాడలో ఐఐఎఫ్టీ క్యాంపస్ను ప్రారంభించిన నిర్మలా సీతారామన్
కాకినాడలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ పర్యటిస్తున్నారు. జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను ప్రారంభించా
Read Moreటెక్స్టైల్స్ ఎగుమతులను పెంచడమే టార్గెట్ : పీయూష్ గోయెల్
న్యూఢిల్లీ : రాబోయే అయిదారేళ్లలో మన టెక్స్టైల్స్ ఎగుమతులను 100 బిలియన్ డాలర్ల (రూ.8.2 లక్షల కోట్ల) కు పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు కేం
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టుతోనే భూముల ధరలకు రెక్కలు
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఉత్తర తెలంగాణలో వాగులు ఎండిపోయేవని మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాక..ఎండల్లోనూ వాగుల్లో
Read Moreకేంద్రం అసమర్థత వల్ల ఆహార భద్రతకు ముప్పు
కేంద్రంలోని బీజేపీకి పోగాలం దాపురించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయం
Read Moreవన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ విధానం తేవాలి
తెలంగాణను ఫెయిల్యూర్ స్టేట్గా చూపించాలనుకున్న మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలుగేళ్లకు సరిపడా గోధుమలు, బియ
Read Moreకేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్: వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోన్న టెక్స్ టైల్ రంగాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మండిపడ్డారు
Read Moreకేంద్రం ఒత్తిడితోనే తెలంగాణ సర్కార్ ఉచిత బియ్యం పంపిణీ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే జూన్ నుంచి తెలంగాణ సర్కార్ పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోందని కేంద్ర మ
Read More