pm modi

మా నిర్ణయం వల్లే.. తక్కువ ధరకు మొబైల్‌ ఫోన్లు: మోదీ

భోపాల్: గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు  కాంగ్రెస్ సీనియర్ నాయకులు త

Read More

కాంగ్రెస్​తోనే ప్రజా ప్రభుత్వం: మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​గెలిస్తే ప్రజా ప్రభుత్వం వస్తుందని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి వెల్లడించారు. వార్డు మెంబర్​ నుంచి సీఎం వ

Read More

నామినేషన్​ పత్రాలకు కేసీఆర్ పూజలు

సిద్దిపేట, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌‌ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్

Read More

కోరుట్లలో వంద నామినేషన్లు వేసి.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తం

   మెట్​పల్లిలో చెరుకు రైతుల అల్టిమేటం     చెరుకు రైతులపై సీఎం కేసీఆర్ కక్ష గట్టిండని ఫైర్ మెట్​పల్లి: ‘కోరుట

Read More

కేసీఆర్​ను ఓడించేందుకు ఇదే కరెక్ట్ టైమ్: వివేక్ వెంకటస్వామి

    నన్ను, ఓదెలును కేసీఆర్ రోడ్డున పడేసిండు     ఇప్పుడు ఇద్దరం కలిసి కేసీఆర్ ను రోడ్డున పడేస్తం     ప్ర

Read More

కేసీఆర్ డిజైన్ వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

   కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ దోపిడీ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్     పాస్‌‌‌‌పోర్టుల బ్రోకర్‌‌

Read More

దేశంలో పేదరికం ఒక్కటే కులమైతే..మోదీ ఓబీసీ ఎట్లైతరు? : రాహుల్​ గాంధీ

ఆదివాసీలను వనవాసీ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ జగదల్​పూర్(చత్తీస్​గఢ్): దేశంలో పేదరికం ఒక్కటే కులం అని చెప్పిన ప్రధాని మోదీ..

Read More

కేసీఆర్​పై రేవంత్​ పోటీ!

   ఈ నెల 8న కామారెడ్డిలో నామినేషన్​     నిజామాబాద్​ అర్బన్ నుంచి షబ్బీర్​ అలీ     9న అక్కడే భారీ బహిరంగ

Read More

నవంబర్ 7న తెలంగాణకు మోదీ

    ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభకు హాజరు     11న సికింద్రాబాద్ లో మాదిగ సామాజిక వర్గాలసభలోనూ పాల్గొననున్న పీఎం&nbs

Read More

రాజేంద్రనగర్​లో టఫ్ ఫైట్

హైదరాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ సారి చతుర్ముఖ పోటీ కనిపిస్తున్నది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మూడుసార్లు వరుసగా విజయం సాధించినప్పటికీ

Read More

వనవాసీ పదంతో బీజేపీ గిరిజనులను అవమానిస్తోంది: రాహుల్ గాంధీ

ఆదివాసీలకు బదులుగా 'వనవాసీ' అనే పదాన్ని వాడుతూ బీజేపీ  గిరిజనులను అవమానిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎ

Read More

Fack Check : ఆ వస్తువులు వాడొద్దని మోదీ ఎప్పుడూ చెప్పలేదు..

దేశంలో పండుగ సీజన్ జోరందుకుంది. ఈ పండుగల సమయంలో చాలా మంది షాపింగ్ చేయడం కొత్తేం కాదు. దేశీయ, విదేశీ మార్కెట్ల నుంచి ఇంపోర్ట్ అయిన వివిధ వస్తువులు విని

Read More

నేపాల్ భూకంప బాధితులకు అండగా ఉంటాం.. పీఎం తీవ్ర విచారం

నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మ

Read More