pm modi

దీపావళి అందరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించాలి.. మోదీ దివాళీ విషెస్

దీపావళి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 12) ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ అందరికీ ఆనందాన్ని, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాల

Read More

ఇసుక మీద ఎవడన్న ప్రాజెక్టు కడ్తడా: రేవంత్రెడ్డి

మేడిగడ్డ అణా పైసకు పనికిరాదు.. అన్నారం అక్కరకు రాదు  ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా వెంకటస్వామి ప్రతిపాదన దాని ప్లాన్ మార్చి అస్తవస్తంగా

Read More

అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి: మోదీ

రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయన్నారు ప్రధాని మోదీ. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని విమర్శించారు. దళితులకు మూడ

Read More

మాదిగలకు తోడుగా నేనున్నా: ప్రధాని మోదీ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ మాది ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సభలో మందకృష్ణ మాదిగను ప్రధాని మోదీ  ఆలింగనం

Read More

మాదిగ రిజర్వేషన్ మోదీతోనే సాధ్యం... మందకృష్ణ మాదిగ భావోద్వేగం

మేము ఈ సమాజంలో మాదిగని చెప్పుకోవడానికి భయం పడ్డామని.. సిగ్గు పడ్డాని మందకృష్ణ మాదిగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సమాజంలో మమ్మల్ని పశువుల కంటే హ

Read More

మోదీ ఆలింగనంతో కన్నీటి పర్యంతం అయిన మంద కృష్ణ మాదిగ

మాదిగల విశ్వరూప మహాసభలో ఆసక్తికర సన్నివేశం. సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగను వేదికపైనే ఆలింగనం చేసుకుని.. హత్తుకున్నారు. దీంత

Read More

హైదరాబాద్ లో కలకలం : ఫ్లైఓవర్ కు మోదీ పొలిటికల్ గేమ్ అంటూ ప్లెక్సీ..

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున పొలిటికల్ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. సిటీకి ప్రధాని మోదీ వస్తున్న సమయంలో రాత్రికి రాత్రి వెలిసిన ఈ ఫ్లైక్సీ ఇప్పుడు సంచలనంగా

Read More

కుల గణనతోనే బతుకులు మారుతయ్ : రాహుల్ గాంధీ

సాత్నా (మధ్యప్రదేశ్): దేశంలోని అందరి బతుకులు మారాలంటే కుల గణన ఒకటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ అధి

Read More

మళ్లీ వస్తున్న మోదీ.. సిటీలో మరో సభ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరితం ఉధ

Read More

తెలంగాణ ప్రస్తావన లేని పార్టీలు అవసరమా? : కవిత

నిజామాబాద్​, వెలుగు :  తెలంగాణ ప్రస్తావన లేకుండా సబ్​కా సాథ్  సబ్​కా వికాస్​ అనే బీజేపీ, భారత్​ జోడో యాత్ర నిర్వహించిన కాంగ్రెస్​ అవసరం ఇక్క

Read More

బీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం: ప్రధాని మోదీ

బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేస్తుందని..ప్రజాధనాన్ని లూటీ చేసినవాళ్ల సంగతి తేల్చుతామన్నారు ప్రధాని మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని..కొడుకు,

Read More

బీజేపీ గెలిస్తే..బీసీలదే రాజ్యాధికారం: ప్రధాని మోదీ

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ జరిగింది. ఈ సభకు ప్రధాని మోదీ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పలువురు బీజేపీ నేతలు హాజరయ్య

Read More

నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరి సొంతం అయ్యాయి : పవన్ కల్యాణ్

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఉద్యమం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఇవన్నీ అందరికీ అందాయా.

Read More