pm modi
లక్ష్యం నెరవేరాలంటే ఏకైక ఆయుధం విద్యే: మోదీ
స్థానిక భాషలను ప్రోత్సహించిన దేశాలే అభివృద్ధిలో పురోగమించాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ విద్యావిధానానికి మూడేండ్లు పూర్తైన సందర్భంగా అఖిలభారత వి
Read Moreభారత్ జోడో 2.0.. రెడీ అవుతోన్న రాహుల్గాంధీ.. ఇప్పుడెక్కడినుంచంటే?
రానున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎలక్షన్లే టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కన్య
Read Moreబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురి హోదాలు మార్పు
Read Moreపరిశ్రమల స్థాపనకు భారత్ అనుకూలం: ప్రధాని మోదీ
గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గాంధీనగర్లో పర్యటించారు. మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో సెమీకండక్టర్ పరిశ్రమపై 'సెమీకా
Read Moreమోదీ 'ఈస్టిండియా కంపెనీ' వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఎదురుదాడి
ప్రతిపక్షాల కూటమిపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అల్లర్లతో దెబ్బతిన్న మణిపూర్ రాష్ట్రం కోలుకునేందుకు
Read Moreఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్సభలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి
Read Moreకేసీఆర్ మళ్లీ సీఎం అయితే జనాల కిడ్నీలు అమ్ముతరు: రాములు నాయక్
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ను సీఎం కేసీఆర్ క్యాష్ చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. కేసీఆర్12 వందల మందిని పొట్టన
Read Moreఇదే మణిపూర్ ఘటన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే : మోదీని ప్రశ్నించిన సీఎం
మణిపూర్లో హింసాత్మక అల్లర్లు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై సరైన చర్యలు తీసుకోవడం లేద
Read Moreతక్కువ ధరకే మందులు, దేశంలో మరో 10 వేల జనరిక్ కేంద్రాలు
సామాన్యులకు జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడానికి 2024 మార్చి నాటికి మరో 10వేల ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను (పీఎంబీజేకే) ప్రారంభ
Read Moreమణిపుర్ హింసాకాండ.. 6వేలకు పైగా కేసులు నమోదు
మణిపుర్లో జాతుల మధ్య.. రిజర్వేషన్ రేపిన కార్చిచ్చులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ గొడవల్లో ఇప్పటి వర
Read Moreభారత్లోనే యూత్ ఎక్కువ.. వారి కోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయ్..: కిషన్రెడ్డి
భారత్లోనే యువత ఎక్కువగా ఉందని.. వారి కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. జు
Read Moreకార్మికులలో స్కిల్స్ పెంచాలి: ప్రధాని మోదీ
జీ20 ఉపాధి, కార్మిక మంత్రుల సమావేశంలో ప్రధాని పిలుపు టెక్నాలజీ యుగానికి అనుకూలంగా వర్క్ఫోర్స్ను సిద్ధం చేయాలని సూచన ఇండోర్: కొత్త టెక్నాలజీకి అనుగ
Read Moreబీజేపీతో కలిసి పనిచేస్తం: జేడీఎస్ నేత కుమారస్వామి
బెంగళూరు: కర్నాటక ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తామని జేడీఎస్నేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రకటించారు. బెంగళూరులో జరిగిన జేడీఎస్ లెజి
Read More











