pm modi

370, 35A: బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ సీఎంలకు PM ఫోన్

జమ్మూ కశ్మీర్ 370, 35A బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. ఇందుకు ఆయా సీఎంలు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే BSP,

Read More

కాసేపట్లో ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం…కశ్మీర్ పై కీలక నిర్ణయం?

కశ్మీర్ పై కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కాసేపట్లో  ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం జరగనుంది. సాధారణంగా ప్రతీ బుధవారం లేదంట

Read More

మా గల్లీ పేరు మార్చండి..మోడీకి యూపీ వాసుల వినతి

ఉత్తరప్రదేశ్‌‌ రాష్ట్రం గ్రేటర్‌‌ నోయిడాలోని ఓ కాలనీ వాళ్లు తమ గల్లీ పేరు మార్చాలని మొత్తుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్

Read More

2022కల్లా అందరికీ ఇళ్లు ఇవ్వాల్సిందే : మోడీ

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తన ఆఫీస్ లో అధికారులు, శాఖల మంత్రులతో సమావేశం అయ్యారు. రెండోసారి ప్ర

Read More

ట్రిపుల్ తలాక్ వల్ల భారత్ తలదించుకుంటది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునేలా అయిందని అన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ రోజు జగిత్యాలలోని తన ని

Read More

మాన్ వర్సెస్ వైల్డ్ షో లో మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా  డిస్కవరి ఛానెల్ లో ప్రసారం కాబోయే ఓ  టెలివిజన్ షో లో పాల్గొననున్నారు. ఆ ఛానెల్ లో ప్రసారమయ్యే మాన్ వర్సెస్ వైల్

Read More

ఇజ్రాయెల్​ ఎన్నికల్లో మోడీ!

తమ ప్రమేయం లేకుండానే మోడీ, ట్రంప్​, పుతిన్​ లాంటి ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్​ ఎన్నికల ప్రచారంలో దర్శనమిస్తున్నరు. సెప్టెంబర్​ 17న జరగనున్న ఎన్నికల క

Read More

విద్వేషాలు రెచ్చగొట్టి గెలవలేరు: మోడీ

‘‘కాశ్మీర్​లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు ఎన్నటికీ గెలవలేరు. ఎందుకంటే బాంబులు, బుల్లెట్ల కన్నా

Read More

చంద్రయాన్-2 ప్రాజెక్ట్ నుంచి ఆ రెండు నేర్చుకున్నా: నరేంద్ర మోడీ

బుల్లెట్లు, బాంబులకంటే అభివృద్ధి శక్తివంతమైనదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తన రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ లో మోడీ మాట్లాడారు. జమ్మూకశ్మీర్ లో వి

Read More

జైపాల్ రెడ్డి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం

జైపాల్ రెడ్డి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జైపాల్ రెడ్డి కృష

Read More

అతి పెద్ద డ్యామ్​కు అడుగులు పడ్డాయి

వారం కిందట ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భేటీ అయిన ‘కేబినెట్​ కమిటీ ఆన్​ ఎకనమిక్​ అఫైర్స్’ ​(సీసీఈఏ).. అరుణాచల్​ప్రదేశ్​లో తలపెట్టిన దిబంగ్​ హైడ్రో పవర్​ ప్

Read More

కార్గిల్ వీరుల త్యాగాలను దేశం గుర్తించుకుంటది: మోడీ

కార్గిల్ అమర వీరులకు నివాళి అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. అమర వీరుల త్యాగాలను యావత్ భారతం స్మరించుకుంటుదని చెప్పారు. ఆనాటి యుద్ద సమయంల

Read More

కశ్మీర్ సమస్యపై మోడీ అడగలేదు: జైశంకర్

కాశ్మీర్‌‌ ఇష్యూపై మధ్యవర్తిత్వం చేయమని ప్రధాని నరేంద్రమోడీ తనను కోరారన్న అమెరికన్‌‌ ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ కాంట్రవర్షియల్‌‌ కామెంట్స్‌‌పై

Read More