న్యూఢిల్లీ: పొరుగు దేశానికి సాయం అందించాలనే విధానంలో భాగంగా శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ (సాగర్)లో భాగంగా లంకకు ఆపన్న హస్తం అందిస్తూ వచ్చామన్నారు. శనివారం వర్చువల్ బైల్యాటెరల్ సమ్మిట్లో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్షతో మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు ప్రధానులు చర్చించారు. లంకతో భారత్ బంధం వేల ఏళ్లుగా కొనసాగుతోందని మోడీ చెప్పారు. మరోమారు ప్రధానిగా ఎన్నికైనందుకు రాజపక్షకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల బంధాల్లో భాగంగా బుద్ధిజంను ప్రమోట్ చేయడానికి లంకకు 15 మిలియన్ల సాయాన్ని అందించనున్నామని మోడీ పేర్కొన్నారు. శ్రీలంక నుంచి ఉత్తర్ ప్రదేశ్లోని కుషినగర్కు వచ్చి సందర్శించేందుకు లంకన్ బుద్ధిస్ట్ యాత్రికులకు భారత్ సదుపాయం కల్పిస్తుందన్నారు. దీన్ని మహింద రాజపక్ష స్వాగతించారు. కరోనా సమయంలో ఇతర దేశాల కోసం భారత్ చాలా సాయం అందించిందని రాజపక్ష చెప్పారు.
మన బంధం వేల ఏళ్ల నాటిది
- విదేశం
- September 26, 2020
లేటెస్ట్
- సమ్మర్ స్పెషల్.. మామిడి పండ్లతో కేక్, లడ్డు, ఖీర్.. ఆ మజానే వేరు
- OMG : కొండ చిలువలో 11 తుపాకీ బుల్లెట్స్.. అయినా చనిపోలేదు
- Kavya Maran: క్రికెట్ కాదు కార్లంటేనే పిచ్చి: కావ్య మారన్ కార్ కలెక్షన్ చూస్తే బిత్తరపోవాల్సిందే
- జగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..
- హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీపై బదిలీ వేటు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్
- Pushpa2FirstSingle: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..పాటల నగరా షురూ చేసిన దేవిశ్రీ ప్రసాద్
- కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు