
POLICE
డేటా చోరీ డబ్బుల వేటకే
హైదరాబాద్, వెలుగు : రోజురోజుకి డేటా చోరి నేరాలు పెరుగుతున్నాయని, డేటా చోరీలపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సైబర్
Read Moreనిఘా నీడలో కాళేశ్వరం ముంపు గ్రామాలు
కాళేశ్వరం ముంపు గ్రామాల్లో అడుగడుగునా పోలీసులను మోహరించారు. ముంపు బాధితులకు పరిహారం పంపిణీ సందర్భంగా ఎక్కడా నిరసనలు వ్యక్తం కాకుండా చర్యలు తీసుకున్నార
Read More‘వెలుగు’ ఎఫెక్ట్: మానకొండూరు సీఐపై వేటు
కరీంనగర్, వెలుగు : పోలీస్స్టేషన్లో తానేం చేసినా చెల్లుబాటవుతుందని, తనకు అడ్డెవరన్నట్లుగా వ్యవహరించిన మానకొండూరు సీఐ ఇంద్రసేనారెడ్డిపై కరీంనగర్ సీపీ
Read Moreనకిలీ పోలీస్ కు దేహశుద్ధి
జార్ఖండ్: జంషెడ్ పూర్ లో ఏసీబీ అధికారి అని చెప్పుకుని మనీ వసూలు చేస్తున్న ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు బాధితులు. ఏసీబీ అధికారిగా చెలామణి అవుతూ… ఐడీ కా
Read Moreఅల్లర్లు సృష్టించిన రౌడీషీటర్లు అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని నవాబ్ సాబ్ కుంట ప్రాంతంలో ఈ నెల 1న కత్తులతో వీరంగం సృష్టించి, జనాన్ని భయబ్రాంతులకు గురి చేసిన రౌడీషీటర్ల ముఠా ను పోలీసులు అరెస్ట్
Read Moreపీకలదాకా తాగి..బీరు బాటిళ్లతో కొట్టుకున్నారు
పీకలదాకా తాగారు. తలలు పగిలేలా తన్నుకున్నారు. బీరు బాటిళ్లతో రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు. హైదరాబాద్… సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకు
Read Moreఏసీబీ అధికారిణికి అదనపు కట్నం వేధింపులు
ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ) అధికారిణికి వరకట్న వేధింపులు తప్పలేదు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ అధికారిణి. కృష్ణా
Read Moreహైదరాబాద్ లో కొత్త రకం గంజాయి దందా
హైదరాబాద్ లో కొత్త రకం గంజాయ్ దందా బయటపడింది. గంజాయిని లిక్విడ్ రూపంలో తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిరియాని ఫుడ్ కలర్స్ లో
Read Moreహైదరాబాద్ లో పోలీసులు అలర్ట్..ఆకతాయిల అరెస్ట్
హైదరాబాద్,వెలుగు:బొమ్మల రామారం ఘటనలతో రాచకొండ పోలీసులు అలెర్ట్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కమిషనరేట్ పరిధిలో ఈవ్ టీజర్లపై నిఘా పెట్టారు.
Read Moreరంజాన్ కు సిద్ధం..నిఘా నీడలో హైదరాబాద్
హైదరాబాద్, వెలుగు: రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు అలెర్టయ్యారు. రంజాన్ ముగిసే దాకా పాతబస్తీతో పాటు సిటీలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సేఫ
Read Moreనమ్మకంగా ఉంటూ లక్షలు కాజేసిన భార్యాభర్తలు
హైదరాబాద్ : భార్యాభర్తలను నమ్మి, ఆశ్రయమిచ్చిన యజమానికే టోకరా వేసి రూ.63లక్షలు కాజేశారు. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ IAS అధికారి గంగోపాధ్యాయ దగ్గర చిత
Read Moreవరుస మర్డర్లు: పోలీసులు అప్పుడే ఎంక్వైరీ చేసి ఉంటే
హాజీపూర్లో ముగ్గురు బాలికల దారుణ హత్యకు కారణమైన సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్రెడ్డి నేర ప్రవృత్తి నాలుగేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. అప్ప
Read Moreతూగుతూ.. తెగిస్తూ.. గంజాయి మత్తులో ఘోరాలు
హాజీపూర్ ఘటనలోనూ ‘గంజాయి’ పాత్ర మత్తుకు అలవాటుపడ్డ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రమంతటా గంజాయి అమ్మకాలు యువత, విద్యార్థులే లక్ష్యంగా వ్యాపారం శ్రీనివాస్ రె
Read More