
POLITICS
నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
సమర్థులకే హైకమాండ్ చాన్స్ ఎవరి ప్రయత్నాలు వారివి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్: త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు కొత్త చీఫ్ న
Read Moreఅధికారంలో వస్తే జీఎస్టీ తొలగిస్తాం:రాహుల్ గాంధీ
మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు, జీఎస్టీ విధించి చిన్న వ్యాపారులను దారణంగా దెబ్బతీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చిన్ని పరిశ్రమలను అన్నీ మూసి వే
Read Moreవంశీకృష్ణ గెలుపే లక్ష్యం:సీపీఎం, సీపీఐ నేతలు
ఐక్యంగా కదులుతున్న పెద్దపల్లి ఊరూరా ప్రచారంలో నాయకులు అండగా నిలుస్తున సింగరేణి కార్మికులు కలిసి వస్తున్న కర్షకులు, కూలీలు ప్రచారంలో పాల్గొం
Read Moreదేశ భద్రతపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి?: బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్
త్వరలోనే రేవంత్ సర్కారు కూల్తది ఇవి నరేంద్ర మోదీ ఎన్నికలు రాముడి పేరు కడుపు నిండుతది నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ హై
Read Moreమిషన్ భగీరథ వల్ల చుక్క నీరు రాలె:వివేక్ వెంకటస్వామి
మోడీ ధనవంతులను సంపన్నులను చేస్తుండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్బెల్ట్: బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్తన అనుచరులకు కాంట్రాక్టులు
Read More75 ఏళ్ల మోదీ ఎప్పుడు రిటైర్ అవుతారు.. మీ తర్వాత ప్రధాని ఎవరు : సీఎం కేజ్రీవాల్
జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ ప్రెస్ మీట్లో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వంపై సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకత్వ శ
Read Moreజనంపై ట్యాక్స్ పెంచడం..కార్పొరేట్లపై తగ్గించడం..ఇదీ మోదీ ఘనత: ప్రియాంక గాంధీ
గడిచిన పదేళ్లలో మోదీ సర్కార్ బడా వ్యాపారులకోసం మాత్రమే పనిచేసిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.పేదలు, బడుగు , బలహీన వర్గాలకోసం మోదీ ప్రభుత్వం ఏనా
Read Moreఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేసిండు : సీఎం రేవంత్రెడ్డి
రంగారెడ్డి: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాలేదు..తెలంగాణను ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ ఎక్కువ ద్రోహం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నార
Read Moreజూన్ 4న దేశం గెలుస్తుంది..140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుంది : ప్రధాని మోదీ
తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట వినిపిస్తుంది.. బీఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ వద్దు..ఎంఐఎం వద్దు..తెలంగాణ ప్రజలు కేవలం బీజేపీకే ఓటేస్తామంటున్నారని ప
Read Moreమోదీ మనమీద దండయాత్ర చేస్తున్నడు: రేవంత్రెడ్డి
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందన్నారు.పదేళ్ల
Read Moreమే 13న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి :హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
ఈ నెల(మే) 13న జరగనున్న పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. 14 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్న
Read Moreమోదీ గ్యారంటీ అంటే..అభివృద్ది, భధ్రతకు గ్యారంటీ: ప్రధాని మోదీ
మహబూబ్ నగర్: మోదీ గ్యాంరటీ అంటే అభివృద్ది, భద్రతకు గ్యారంటీ అన్నారు ప్రధాని మోదీ. నా గ్యారంటీలు అన్నీ గ్యారంటీగా అమలవుతాయన్నారు. మోదీ గ్యారంటీ అంటే అన
Read Moreచేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
నల్లగొండ: చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్
Read More