Prime Minister Modi
బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతది : తరుణ్ చుగ్
బీఆర్ఎస్ చరిత్రలో కలిసిపోతది తెలంగాణలో అధికారం లక్ష్యంగా బీజేపీ పోరాడుతోంది : చుగ్ న్యూఢిల్లీ, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ త్వరలో చరిత్రలో కలిసి
Read Moreవచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తం : ఎంపీ అర్వింద్
మోడీతో ఎంపీ అర్వింద్ 15 నిమిషాల పాటు భేటీ న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని
Read Moreకామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు.. కార్పొరేట్ సర్కారు : మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్మ్యాన్ ప్రభుత్వం కాదని, కార్పొరేట్ల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పెట్రోల్, డీజిల్పై అడ
Read Moreఈ నెల 15 నుంచి స్వామి మహరాజ్ శతాబ్ధి ఉత్సవాలు
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఇందులో స్వామి నారాయణ్ సంస్థాన్ అధినేత స్వామి మహరాజ్ శతాబ్ధి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమ
Read Moreరాజ్యాంగమే మన బలం..ఇండియా కోసం సమష్టిగా కష్టపడదాం
న్యూఢిల్లీ: ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు
Read Moreబీసీ జనగణనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు : వినయ్ భాస్కర్
బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాక బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతారని అనుకున్నామని, కానీ.. తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ విన
Read Moreఈ రోజు హైదరాబాద్లో కొంతమందికి నిద్రపట్టదు: మోదీ
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ టూర్ పై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ జరుగుతోంది. మోడీ టూర్ ను అబ్జర్వ్ చేస్తే... తెలంగాణలో పాగా వేసేందుకు మోడీ ఫ
Read Moreప్రోటోకాల్ పాటించడం తెలియదా.. కేసీఆర్ పై బీజేపీ ఫైర్
సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ లీడర్లు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులను పంపించడం పై ఆగ్రహం వ్యక్తం
Read Moreమోడీ గో బ్యాగ్ అంటూ ఓయూ విద్యార్థుల నిరసన
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. మోడీ తెలంగాణ రాష్ట్రంలో
Read Moreఏపీ తీరం అభివృద్ధితో ఉరకలు వేస్తుంది: మోడీ
విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైల్వేలు,
Read Moreరూ.10,742 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేసిన మోడీ
ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన
Read Moreకేసీఆర్కు అహంకారం పెరిగింది: వివేక్ వెంకటస్వామి
మోడీ సభను అడ్డుకుంటామని కొన్ని పార్టీలు ప్రకటించడం సిగ్గుచేటు రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటున్నదని ఫైర్ మందమర్రి/బెల్లంపల్లి, వెల
Read Moreకేసీఆర్ కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతాం: కిషన్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చామని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నైతిక విజయం సాధించిందని ఆయన చెప్పారు. ఉపఎన్నిక సయమంలో
Read More