protest

వ్యవసాయ సమస్యలపై రేపు మండల కేంద్రాల్లో కాంగ్రెస్​ ధర్నాలు

వ్యవసాయ, భూ సంబంధిత సమస్యలపై  రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్నాయి. ఈసందర్భంగా కాంగ్

Read More

సీపీఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి

ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్ రూంలు కట్టివ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయగా ఆ భూమి రామోజీ కబ్జా చేశారని ఆరో

Read More

దళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా

నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని న

Read More

ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష : రేవంత్ రెడ్డి

తెలంగాణలో  బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్రు: రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలపై టీఆర్ఎస్, బీజేపీలు చర్చకు రాకుండా నాటకాలా

Read More

సాకులు చెబుతూ అడ్మిషన్లు ఇస్తలేరు : ఓయూలో స్టూడెంట్ల నిరసన

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరినోళ్లకు ‘నో హాస్టల్’ అంటూ రూల్స్  పలుచోట్ల డిగ్రీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తలేరు 

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ టౌన్,వెలుగు: నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఇంటిపై దాడిచేసిన టీఆర్ఎస్​లీడర్లను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా రఘునాథపురం గ్రామాన్ని మండలం చేయాలన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. చుట్టూ ఉన్న 14 గ్రామాలను కలిపి మండలం చేయాలనే డిమాండ్&

Read More

గద్వాల జిల్లా సర్పంచులు కలెక్టరేట్​ ముట్టడి

సర్పంచులను భయపెట్టి పనులు చేయించిన సర్కార్​ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నదని బుధవారం గద్వాల జిల్లాలోని సర్పంచులు కలెక్టరేట్​ను ముట్టడించారు. ఒక్కో సర

Read More

చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం

రంగారెడ్డి జిల్లా : చేవెళ్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను అల్లవాడ గ్రామస్తులు అడ్డుకున్

Read More

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట సీపీఎం నాయకుల ఆందోళన

కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్​బోర్డు పరిధిలో రోడ్ల మూసివేతను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో అప్పుడప్పుడు పలు రోడ్లను మూసివేసే మిలటరీ అధికా

Read More

ఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు 

మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పి

Read More

ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడికి అవమానం

వరంగల్​ బల్దియాలో ఘటన​  వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ బల్దియాలో సోమవారం జరిగిన ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడిని సెక్యూరిటీ గార

Read More

తల్లిదండ్రుల కోసం పోరుబాట పట్టిన చిన్నారులు

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ తమ బతుకులను ఎలా చిధ్రం చేస్తుందో చెప్పడానికి చిన్నారులు నిరాహార దీక్షకు దిగారు.

Read More