protest
పంచాయతీ నిధుల దారి మళ్లింపుపై సర్పంచుల ఆగ్రహం
అప్పులు చేసి పనులు చేయించినా బిల్లులు రావడంలేదని ఆవేదన ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు 18 మంది సర్పంచుల రాజీనామ
Read Moreగాడిదకు వినతిపత్రం ఇచ్చిన యువ రైతులు
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన యువ రైతులు వినూత్న నిరసన తెలిపారు. రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆందోళన చేపట్టారు. తమ
Read Moreమేడ్చల్ మున్సిపల్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్ల ధర్నా
మేడ్చల్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, కమీషనర్ వ్యవహారశైలి పై అధికార పార్టీ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. నల్ల కండవాలు వేసుకొని మున్సిపల్ కార్యాలయ ఆవ
Read Moreపురుగుల అన్నం పెడుతుండ్రు.. స్కూల్ బిల్డింగ్ ఎక్కి విద్యార్థుల నినాదాలు
ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఆహారంలో పురుగులు పడినా.. పాచిపోయినా.. పాడైపోయినా.. అలాగే తినమంటుండడంతో ఆగ
Read Moreమాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన కామారెడ్డి రైతులు
కామారెడ్డిలో రైతులు కదం తొక్కారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిజాంసాగర్ చౌరస్తాను దిగ్బంధనం చేశారు. రాస్తారోకో, ధర్నా చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్దన
Read Moreపండుగకు పిల్లల్ని పంపాలని పేరెంట్స్ ధర్నా
సంగారెడ్డి : సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక గురుకుల బాలుర హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్రిస్మస్ పండుగకు విద్యార్థులను పంపేందుకు ప్రిన్సిపాల్ పా
Read Moreకేంద్రం తీరుపై ఇయ్యాల ధర్నాలు చేయండి : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: రైతులు పంట కల్లాలు నిర్మించుకునేందుకు ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నదని మంత్రి కేటీఆ
Read Moreబీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు
కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Moreనువ్వు బడికచ్చేదాక నేను లేవ! :స్టూడెంట్ ఇంటి ముందు టీచర్ నిరసన
పది రోజులుగా స్కూల్కు రాని ఎస్సెస్సీ స్టూడెంట్ చెప్పినా స్పందించని పేరెంట్స్ ఇంటికి వెళ్లి బైఠాయించిన టీచర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఘ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
సీపీఎం మహాధర్నా వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బల్దియా హెడ్ ఆఫీస్ ముందు సోమవారం స
Read More‘మద్దతు’పై చట్టం తేవాలె : కిసాన్ గర్జన ర్యాలీలో రైతుల డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధరను చట్టం చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్సంఘ్(బీకేఎస్) నేతృత్వంలో
Read Moreనిర్మల్ హాస్పిటల్ వద్ద బీజేపీ, ఏబీవీపీ ఆందోళన
నోట్ లో రాత తన కొడుకుది కాదు: భానుప్రసాద్ తల్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు నిర్మల్, వెలుగు: నిర్మల్
Read Moreపొలాలు గుంజుకున్నరు.. ఫ్యాక్టరీలు కడ్తలేరు
సంగారెడ్డి, వెలుగు : పారిశ్రామికాభివృద్ధి కోసం కంపెనీలకు సర్కారు భూములు కేటాయిస్తున్నా ఫ్యాక్టరీలు మాత్రం కట్టడం లేదు. పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉ
Read More












