protest
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట సీపీఎం నాయకుల ఆందోళన
కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్బోర్డు పరిధిలో రోడ్ల మూసివేతను జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో అప్పుడప్పుడు పలు రోడ్లను మూసివేసే మిలటరీ అధికా
Read Moreఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు
మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పి
Read Moreప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడికి అవమానం
వరంగల్ బల్దియాలో ఘటన వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ బల్దియాలో సోమవారం జరిగిన ప్రజావాణిలో న్యాయం కోసం ఆందోళనకు దిగిన బాధితుడిని సెక్యూరిటీ గార
Read Moreతల్లిదండ్రుల కోసం పోరుబాట పట్టిన చిన్నారులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ తమ బతుకులను ఎలా చిధ్రం చేస్తుందో చెప్పడానికి చిన్నారులు నిరాహార దీక్షకు దిగారు.
Read Moreమునుగోడులో గొల్ల కురుమలతో కలిసి రాజగోపాల్ ధర్నా
మునుగోడు, వెలుగు: కేసీఆర్ను గద్దె దించేదాకా పోరాటం చేస్తానని, ప్రాణం పోయినా వదిలిపెట్టనని మునుగోడు మాజ
Read Moreటోల్ ప్లాజా ఆఫీసు ఎదుట ఇనుపాముల గ్రామస్తుల ఆందోళన
కొర్లపహాడ్ GMR టోల్ ప్లాజా అధికారులకు గ్రామస్తుల అల్టిమేటం చావు బతుకుల మధ్య ఉన్న వెంకన్నను ఆదుకోవాలి: ఇనుపాముల గ్రామస్తుల డిమాండ్ నల్గొండ జి
Read Moreనిజాం విద్యార్థులకు మద్దతుగా రేపు బీఎస్పీ ఆందోళనలు
హైదరాబాద్: హాస్టల్ వసతి కోసం ఆందోళన చేస్తున్న నిజాం కాలేజీకి విద్యార్థులకు బహుజన సమాజ్ వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. నిజాం కాలేజీ విద్యార్థుల ఉద్యమ
Read Moreరాజగోపాల్ నిరసనలో జర్నలిస్టును నెట్టేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఓ వీడియో జర్నలిస్టును పోలీసులు నెట్టేసి కింద
Read Moreజీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద డెఫ్ అండ్ డంబ్ ఫెడరేషన్ ధర్నా
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద డెఫ్ అండ్ డంబ్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఉద్యోగ కల్పనలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశ
Read Moreకుభీర్లో రైతుల రాస్తారోకో
కుభీర్, వెలుగు: రబీ పంటలకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్చేస్తూ నిర్మల్జిల్లా కుభీర్మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం భైంసా రహద
Read Moreఎంపీ సంతోష్ తండ్రి ఇంటి ముందు దళిత కుటుంబం నిరసన
కరీంనగర్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు మోసం చేశాడంటూ ఓ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. తనకు రావాల్సిన రూ.30 లక్షలు ఇవ్వ
Read Moreయూజీ, పీజీ విద్యార్థినులకు 50శాతం చొప్పున హాస్టల్ వసతి : నవీన్ మిట్టల్
హైదరాబాద్: హాస్టల్ సమస్య పరిష్కారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు ముగిశాయి. కొత్తగా నిర్మించిన హాస్టల
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
అశ్వారావుపేట, వెలుగు: కరెంట్సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ అశ్వారావుపేట మండలం వినాయకపురం విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతులు బుధవారం ధర్నా నిర
Read More












