protest
మైనింగ్ జోన్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న స్థానికులు
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లిలో మైనింగ్ జోన్ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు
Read Moreరీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఎల్బీనగర్, వెలుగు: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు శుక్రవారం
Read Moreట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎందుకు మార్చారు..?
దొంతిలో ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించిన రైతులు అలైన్మెంట్ మార్పుపై ఆగ్రహం తూప్రాన్ - నర్సాపూర్ రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి ఆందోళన రైత
Read Moreకొనుగోలు కేంద్రం ఎత్తివేతపై రైతుల ఆగ్రహం
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గొల్లపల్లిలో రైతుల ఆందోళన మంచిర్యాల జిల్లా: గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రై
Read Moreరాష్ట్రంలో అసైన్డ్ కమిటీలు ఎత్తేశారు : భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి బాధాకరం కేసీఆర్ కాలయాపన చేయబట్టే ఘాతుకం: భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి చాలా
Read Moreనిమ్స్ హాస్పిటల్లో కొనసాగుతున్న స్టాఫ్ నర్సుల ఆందోళన
ఖైరతాబాద్, వెలుగు: ఈపీఎఫ్ను నిమ్స్పెన్షన్కు కన్వర్ట్ చేయాలంటూ ఆ హాస్పిటల్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. బుధవారం సైతం ఎస్సీ,ఎస్టీ న
Read Moreఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలె : బర్కత్ పుర డిపో ఎదుట ధర్నా
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో యూనియన్లు లేకపోవటంతో అధికారులు కార్మికులను వేధిస్తున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ హనుమంతు ఫైర్ అయ
Read Moreవ్యవసాయ సమస్యలపై రేపు మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు
వ్యవసాయ, భూ సంబంధిత సమస్యలపై రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరగనున్నాయి. ఈసందర్భంగా కాంగ్
Read Moreసీపీఎం ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్ సిటీ ముట్టడి
ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు డబుల్ బెడ్ రూంలు కట్టివ్వాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేయగా ఆ భూమి రామోజీ కబ్జా చేశారని ఆరో
Read Moreదళిత బంధు కోసం గ్రామ పంచాయతీ ఎదుట ధర్నా
నల్లగొండ జిల్లా : దళితబంధు పథకం తమకు కూడా ఇవ్వాలంటూ అర్హులు ఆందోళన బాట పడుతున్నాయి. అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే పథకం మంజూరు చేస్తుండటాన్ని న
Read Moreఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల దీక్ష : రేవంత్ రెడ్డి
తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయాలు చేయాలని చూస్తున్రు: రేవంత్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలపై టీఆర్ఎస్, బీజేపీలు చర్చకు రాకుండా నాటకాలా
Read Moreసాకులు చెబుతూ అడ్మిషన్లు ఇస్తలేరు : ఓయూలో స్టూడెంట్ల నిరసన
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరినోళ్లకు ‘నో హాస్టల్’ అంటూ రూల్స్ పలుచోట్ల డిగ్రీ విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తలేరు
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఆదిలాబాద్ టౌన్,వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిచేసిన టీఆర్ఎస్లీడర్లను కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్శంకర
Read More












