protest
రాజగోపాల్ నిరసనలో జర్నలిస్టును నెట్టేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా: బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఓ వీడియో జర్నలిస్టును పోలీసులు నెట్టేసి కింద
Read Moreజీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద డెఫ్ అండ్ డంబ్ ఫెడరేషన్ ధర్నా
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద డెఫ్ అండ్ డంబ్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా చేపట్టారు. ఉద్యోగ కల్పనలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశ
Read Moreకుభీర్లో రైతుల రాస్తారోకో
కుభీర్, వెలుగు: రబీ పంటలకు 24 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్చేస్తూ నిర్మల్జిల్లా కుభీర్మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం భైంసా రహద
Read Moreఎంపీ సంతోష్ తండ్రి ఇంటి ముందు దళిత కుటుంబం నిరసన
కరీంనగర్ : టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు మోసం చేశాడంటూ ఓ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. తనకు రావాల్సిన రూ.30 లక్షలు ఇవ్వ
Read Moreయూజీ, పీజీ విద్యార్థినులకు 50శాతం చొప్పున హాస్టల్ వసతి : నవీన్ మిట్టల్
హైదరాబాద్: హాస్టల్ సమస్య పరిష్కారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో నిజాం కాలేజీ విద్యార్థినుల చర్చలు ముగిశాయి. కొత్తగా నిర్మించిన హాస్టల
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
అశ్వారావుపేట, వెలుగు: కరెంట్సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ అశ్వారావుపేట మండలం వినాయకపురం విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతులు బుధవారం ధర్నా నిర
Read Moreఆఫీసర్ల హామీ.. ధర్నా విరమించిన బస్వాపూర్ నిర్వాసితులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పనాయక్ తండా గ్రామస్తులు బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై 13 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షలను బ
Read Moreకొండమడుగు గ్రామస్తుల దీక్షకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంఘీభావం
6వ రోజు కొనసాగుతున్న కొండమడుగు గ్రామస్తుల దీక్షలు యాదాద్రి భువనగిరి జిల్లా: రసాయన పరిశ్రమను తరలించాలని కొండమడుగు గ్రామస్తులు చేస్త
Read Moreహాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్ల నిరసన
నిజాం కాలేజీలో కొనసాగుతున్న ఆందోళన హైదరాబాద్, వెలుగు: హాస్టల్ వసతి కోసం నిజాం కాలేజీలో డిగ్రీ స్టూడెంట్ల నిరసన కొనసాగుతోంది. సోమవారం స్టూడెంట
Read Moreమేడిగడ్డ బ్యారేజీకి వ్యతిరేకంగా మళ్లీ పోరుబాట పట్టిన మహారాష్ట్ర రైతులు
జయశంకర్ భూపాలపల్లి, మహాదేవ్పూర్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు మళ్లీ పోరుబా
Read Moreనాగర్ కర్నూల్ లో రోడ్డెక్కిన పత్తి రైతులు
నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై చర్యలు తీసుకోవాలి నాగర్ కర్నూల్ జిల్లా: నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఆందోళనకు దిగారు. పదర మండలం వంకేశ్వర
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు : హామీలు నెరవేర్చడంతో పాటు, ఆర్అండ్&zwn
Read Moreతూకం మోసం.. కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
మెదక్, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో మోసం జరుగుతోందని ఆరోపిస్తూ మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కొత్తపల్లి గ్రామ
Read More












