protest

కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ

కామారెడ్డి జిల్లా: కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. పెద్ద కొడప్ గ

Read More

ఇయ్యాల కూడా కొనసాగనున్న విపక్ష ఎంపీల ఆందోళనలు

ఇవాళ కూడా పార్లమెంట్ లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలపనున్నారు. ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 23 మంది విపక్ష ఎంపీలు

Read More

రెండో రోజు వర్షంలోనే గ్రామస్తుల రాస్తారోకో

సోనాల, మల్లంపల్లి వాసుల రాస్తారోకో  బోథ్-కిన్వట్ రోడ్డుపై వర్షంలోనే గొడుగులు పట్టుకుని  బైఠాయింపు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సొనా

Read More

లద్నాపూర్ ఘటనపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

సింగరేణి ఓసీపీ 2 నిర్వాసితుల విషయంలో సింగరేణి వైఖరిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తప్పుపట్టారు. లద్నాపూర్ గ్రామస్థులను

Read More

మండలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

రాస్తారోకోలు...రిలే నిరాహార దీక్షలు రాజీనామాలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి నెట్​వర్క్​, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాల ఏర

Read More

ఈవినింగ్ ఓపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు పిలుపు

హైదరాబాద్, వెలుగు : సర్కారు దవాఖాన్లలో ఈవినింగ్ ఓపీ నిర్వహించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని గవర్నమెంట

Read More

లీడర్లను అడ్డుకోవడం దారుణం

మందమర్రి,వెలుగు: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 'ప్రజా గోస.. బీజేపీ భరోసా' యాత్రలో పాల్గొంటున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్ద

Read More

పెద్దపల్లిలో బీజేపీ లీడర్ల నిరసన 

పెద్దపల్లి, వెలుగు: బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్​ వివేక్​ వెంకటస్వామిని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పెద్దపల్లి జిల్లా బీజేపీ లీడర్లు

Read More

చర్చలకు సిద్ధం.. కేంద్రం అసత్యాలు చెప్తోంది

న్యూఢిల్లీ: జీఎస్టీ, ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ధరల పెరగుదలపై, ద్రవ్య

Read More

ఉభయ సభల్లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన

సోనియాకు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ నిరసనలు లోక్​సభ నుంచి మెజారిటీ ప్రతిపక్షాల వాకౌట్ రాజ్యసభలో మాత్రం యథావిధిగా క్వశ్చన్​ అవర్ న్యూఢిల్లీ:&n

Read More

నెలలుగా జీతాలివ్వడం లేదని భగీరథ కార్మికుల ఆందోళన

నెలల తరబడి జీతాల్లేకుండా ఎలా బతకాలి..? మిషన్ భగీరథ కార్మికులు ఖమ్మం నగరంలోని గ్రామీణ నీటిసరఫరా శాఖ కార్యాలయం ముందు మిషన్ భగీరథ కార్మికులు ఆం

Read More

దర్యాప్తు సంస్థలను బీజేపి దుర్వినియోగం చేస్తోంది

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. రాజ్యసభలో ప్రతిపక

Read More

దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు

నేషనల్ హెరాల్డ్ ఏజేఎల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. రాజకీ

Read More