protest

ఇసుక తవ్వకాల పర్మిషన్లు రద్దు చేయాలె

మహబూబ్​నగర్​/మిడ్జిల్​, వెలుగు: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులు గోస పడుతున్నారు. ఇప్పటికే వాగులు ఎండిపోవడం, సాగునీటి కాల్వలకు నీళ్లు బంద్​పె

Read More

డీఎస్ఈ ముందు కేజీబీవీ టీచర్ల ఆందోళన

హైదరాబాద్,వెలుగు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో పని చేస్తున్న 937 మంది టీచర్లను అర్ధాంతరంగా విధుల్లోంచి తొలగించడంతో వాళ్లు ఆందోళన బా

Read More

ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం

మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా వచ్చి ముంబైలోని నవనీత్ కౌర్ నివాసం దగ్గర ఆందోళనకు ది

Read More

714 నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆటోవాలాల డిమాండ్

కరోనాతో మూడేండ్లుగా ఫిట్​నెస్​కు దూరమైన డ్రైవర్లు ఒక్కో ఆటోకు రూ.30 వేలకు పైగా ఫైన్​    ఫిట్​నెస్​ చేయని వెహికల్స్​పై రోజుకు రూ.50 ల

Read More

రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసన ర్యాలీలు

టీఆర్ఎస్ దాష్టీకాలను నిరసిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట

Read More

ఢిల్లీలో ఆటో,ట్యాక్సీ,మినీ బస్సు డ్రైవర్ల సమ్మె

ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ, మినీ బస్సు డ్రైవర్ల సంఘాలు సమ్మె చేపట్టాయి.పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఛార్జీలు పెంచాలని, సీఎన్ జీ ధరలు తగ్గించాలని కార్మిక

Read More

ఈవో వైఖరిని నిరసిస్తూ దున్నపోతుకు వినతిపత్రం

యాదగిరిగుట్టలో 10వ రోజు జేఏసీ నేతల నిరసన యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరి గుట్టలో స్థానిక జేఏసీ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ 10వ రోజుకు

Read More

వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ధర్నాలు

రాజకీయాల కోసం రైతులను పణంగా పెడతారా..? 52వ రోజు షర్మిల పాదయాత్ర.. బయ్యారంలో మాటా మంతీ ఖమ్మం జిల్లా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక

Read More

పవార్ ఇంటి ముట్టడికి యత్నం.. 105 మందిపై కేసు..

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటిని మహారాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీని ప

Read More

4 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి..?

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ గ్రూప్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ... సూపరింటెండెంట్ మెయిన్ బిల్డింగ

Read More

స్మశానాలను సైతం కబ్జా చేసి సర్కారు భూములపై పడ్డారు

నార్కట్ పల్లి: స్మశానాలని వదలకుండా కబ్జా చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్

Read More

నిమ్స్ నర్సుల ఆందోళనకు దాసోజు శ్రవణ్ మద్దతు

హైదరాబాద్: సర్వీసు రైగ్యులరైజ్ చేయాలంటూ నిమ్స్ హాస్పిటల్ కాంట్రాక్ట్ నర్సులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సంఘీభావం ప్రక

Read More

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేరళలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కొట్టాయం హెడ్ పోస్టాఫీస్ దగ్గర నిరసన ర్యాలీని ప్రారంభించారు కేరళ మాజీ సీఎం

Read More